Sharad Pawar: అందుకే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: నిరుద్యోగంపై కేంద్రంలో, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దేశంలో నిరుద్యోగం కారణంగా పెళ్లి వయసులో ఉన్న యువకులకు వధువులు దొరకడం లేదని ఆయన బుధవారం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సమస్యలను సృష్టిస్తున్నాయని శరద్ పవార్ ఆరోపించారు.
ఎన్సీపీ జన్జాగర్ యాత్ర ప్రచారాన్ని ప్రారంభించే ముందు పవార్ మాట్లాడుత.., వర్గాల మధ్య చీలిక ఏర్పడిందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.“మన రైతులు ఉత్పత్తిని పెంచినందున దేశంలో ఆకలి సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుంది, కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు రైతులకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు, బదులుగా వారు మధ్యవర్తుల ప్రయోజనాలను కాపాడుతున్నారు. సాధారణ ప్రజలను నెట్టివేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది” అని పవార్ అన్నారు. నేటి యువత విద్యావంతులని, ఉద్యోగాలు కోరే హక్కు వారికి ఉందని కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి అన్నారు.
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
మహారాష్ట్ర నుంచి పరిశ్రమలు వెళ్తున్నాయని, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం లేదని, కొత్త వ్యాపారాలు స్థాపించేందుకు ఎలాంటి అవకాశాలు కల్పించడం లేదని, దీని వల్ల నిరుద్యోగం పెరుగుతోందని పవార్ తెలిపారు. “ఒకసారి నేను ప్రయాణిస్తున్నప్పుడు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల 15 నుండి 20 మంది పురుషులు ఒక గ్రామంలోని పబ్లిక్ స్క్వేర్లో ఖాళీగా కూర్చోవడం నాకు కనిపించింది, నేను వారిని ఏమి చేస్తున్నారు అని అడిగాను, వారు గ్రాడ్యుయేట్లు అని కొందరు చెప్పారు, వారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అని కొందరు చెప్పారు. వారు వివాహం చేసుకున్నారా అని నేను అడిగినప్పుడు, ప్రతి ఒక్కరూ ప్రతికూలంగా స్పందించారు.” అని ఎన్సీపీ చీఫ్ అన్నారు.
Amit Shah: అస్సాంలో కేంద్ర మంత్రి అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్
కారణం ఏమిటని అడగ్గా.. తమకు ఉద్యోగాలు లేకపోవడంతో అమ్మాయిలను ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫిర్యాదులు ఎక్కువగా వినబడుతున్నాయని పవార్ పేర్కొన్నారు. కానీ ఉపాధి అవకాశాలను పెంపొందించే విధానాలను అవలంబించడానికి బదులుగా, వర్గాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యాదృచ్ఛికంగా ఏదో ఒక అంశాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని అన్నారు.
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!