Uttar Pradesh: మామూలు భార్యలు కాదు.. బ్యాంకులో 50 వేలు పడగానే ప్రియులతో లేచిపోయారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Barabanki incident: ఉత్తర్ ప్రదేశ్ లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మొదటి విడత డబ్బులు పడగానే, భర్తలను వదిలేసి ప్రియులతో పరారయ్యారు భార్యలు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం తమ భార్యలకు రెండో విడత డబ్బులు నిలిపివేయాలని సంబంధిత అధికారులను భర్తలు వేడుకుంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారికి రూ. 3 లక్షలను అందిస్తోంది. బారాబంకీలో 40 మంది లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక సాయం చేశారు.
Read Also: Chinese Spy Balloons: అమెరికాతో పాటు ఇండియాపై బెలూన్తో నిఘా పెట్టిన చైనా..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ఇదిలా ఉంటే మొదటి విడత డబ్బులు చెల్లించి ఏడాది గడిచినా.. ఇంకా ఇళ్లు నిర్మాణ పనులు మొదలుకాకపోవడంతో అధికారులు భర్తలకు నోటీసులు జారీ చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రూ. 50,000 బ్యాంకు అకౌంట్లలో పడగానే వాటిని పట్టుకుని తమ భార్యలు ప్రియులతో ఉడాయించారని చెప్పారు. రెండో విడత డబ్బులు వేయొద్దని అధికారులను భర్తలు కోరారు.
జిల్లాలోని బెల్హారా, బంకీ, బంకి, జైద్పూర్, సిద్దౌర్కు నలుగురు మహిళా లబ్ధిదారులు మొదటి విడత రూ.50 వేలు ఇచ్చినా.. ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. దీంతో ప్రాజెక్ట్ పీఓ సౌరభ్ త్రిపాఠి వారికి నోటీసులు జారీ చేశారు. మంగళవారం ప్రభుత్వకార్యాలయానికి వచ్చిన భర్తలు తమ భార్యలు వారి లవర్స్ తో లేచిపోయారని తెప్పారు. వారికి 15 రోజుల సమయంల ఇచ్చామని.. ఆ తరువాత నిర్మాణ ప్రారంభం కాకపోతే రికవరీ నోటీసు జారీ చేస్తామని పీఓ త్రిపాఠి వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..