Madhyapradesh Minister: అలా చేస్తే తలక్రిందులుగా వేలాడదీస్తా.. అధికారికి మంత్రి బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh Minister: మధ్యప్రదేశ్ మంత్రి రాంఖేలవాన్ పటేల్ ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులను బెదిరిస్తున్నట్లు ఉన్న వైరల్ ఆడియో క్లిప్ కలకలం రేపింది. ఆ క్లిప్లో మంత్రి అధికారులను బెదిరిస్తున్నట్లుగా ఉంది. ‘అమర్పతన్ నియోజకవర్గంలో ఏ వ్యాపారిపైనా కేసు పెట్టొద్దు.. ఒకవేళ పెడితే మిమ్మల్ని తలక్రిందులుగా వేలాడదీస్తాను’ అంటూ మంత్రి బెదిరించినట్లు ఆ క్లిప్లో ఉంది. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆహార కల్తీకి సంబంధించిన ఘటనలో అధికారులను మంత్రి బెదిరించినట్లు సమాచారం. నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో సందర్శించవద్దని, అక్కడి వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బెదిరించినట్లుగా ఆ ఆడియో క్లిప్లో ఉంది.
Supreme Court: అబార్షన్పై సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
ఇలా ఆ మంత్రి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 2019లో వివాదాల నుంచి బయటపడేందుకు తోటి బీజేపీ నాయకులకు ప్రధాని మోడీ హెచ్చరికలు చేసినా ఆయన ప్రభావితం కాలేదు. ఒకానొక సమయంలో జైలు నుంచి విడుదల చేయించడానికి పార్టీ రక్తం చిందిస్తుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సాత్నా జిల్లాలోని రాంనగర్లో జరిగిన బహిరంగ సభలో మున్సిపల్ అధికారిపై దాడికి పాల్పడినందుకు అరెస్టయిన రామ్ సుశీల్ పటేల్ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుండా ఆందోళనలు జరుగుతాయని హెచ్చరికలు చేశారు. “రామ్ సుశీల్ పటేల్ను జైలు నుంచి విడుదల చేయండి. ఆయనను బయటకు తీసుకురావడానికి బీజేపీ నేతలు రక్తం చిందించడానికి కూడా సిద్ధం” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!