Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Why We Lost In Faizabad Cm Yogi Fire On Mlas

Yogi Adityanath : “ఫైజాబాద్‌లో ఎందుకు ఓడిపోయాం”..ఎమ్మెల్యేలపై సీఎం యోగి ఫైర్..

Published Date :July 8, 2024 , 9:01 pm
By RAMAKRISHNA KENCHE
  • అయోధ్య అసెంబ్లీలో సమాజ్‌వాదీ కంటే బీజేపీ ముందంజలో ఉందన్న ఎమ్మెల్యే
  • పార్టీ అభ్యర్థికి సంస్థతో ఎలాంటి సమన్వయం లేదని స్పష్టం
  • పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వాతావరణం సృష్టించారని వివరణ
  • లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శనపై సీఎం సమీక్ష
  • ఇప్పటికే 16 లోక్ సభ నియోజకవర్గాల్లో సమీక్ష పూర్తి
Yogi Adityanath : “ఫైజాబాద్‌లో ఎందుకు ఓడిపోయాం”..ఎమ్మెల్యేలపై సీఎం యోగి ఫైర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఫైజాబాద్‌లో ఎందుకు ఓడిపోయాం.? అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్యేలు, నాయకులపై ఫైర్ అయ్యారు. అందరూ మౌనంగా ఉన్నారు. సీఎం యోగి మళ్లీ తన ప్రశ్నను రిపీట్ చేశారు. ఈసారి అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే బదులిచ్చారు. నా అసెంబ్లీలో సమాజ్‌వాదీ కంటే బీజేపీ ముందంజలో ఉందన్నారు. ఎమ్మెల్యే వేద్ గుప్తా మాట్లాడుతూ… పార్టీ అభ్యర్థికి సంస్థతో ఎలాంటి సమన్వయం లేదని స్పష్టం చేశారు. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వాతావరణం సృష్టించారని తెలిపారు. సోమవారం ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం హాజరై ఎమ్మెల్యేలను వివరణ అడిగారు.

READ MORE: CM Revanth Reddy: ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Also Read

  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
  • Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
  • AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
  • LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!

సీఎం లోక్‌సభ ఎన్నికల అనంతరం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శనపై సమీక్షిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను రోజూ తన ఇంటికి పిలిపించుకుంటున్నారు. బీజేపీ మిత్రపక్షాల ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా పిలుస్తున్నారు. బీజేపీకి ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయని యోగి ఆదిత్యనాథ్‌ అందరికీ ఒక సాధారణ ప్రశ్న అడిగారు. ఈసారి అమేథీ ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఓడిపోయారు. ఈ ఓటమికి గల కారణాలను అందరినీ అడిగి తెలుసుకున్నారు. తమ అభ్యర్థిపై ప్రజలు ఎందుకు తిరగబడ్డారో తెలియడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు సమాధానమిచ్చారు. పార్టీ కార్యకర్తలు కూడా ఈసారి ఉత్సాహంగా లేరని స్పష్టం చేశారు. అమేథీపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. యోగి ఆదిత్యనాథ్ ఫైల్ మొత్తం తన వెంట తీసుకుని మీటింగ్ లో కూర్చున్నారు. ఇందులో ప్రతి లోక్‌సభ నియోజకవర్గం ఓట్ల వివరాలు ఉంటాయి. అది కూడా అసెంబ్లీ ప్రకారం. 2019 లోక్‌సభ ఎన్నికల డేటా కూడా అతని వద్ద ఉంది. ఓటమికి గల కారణాన్ని అందరినీ అడిగేవాడు, దానిని కూడా నోట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 16 లోక్‌సభ స్థానాలను సమీక్షించారు.. సీఎం. ఒక్కొక్కరుగా మీటింగ్ లు పెడుతున్నారు. దేవీపటాన్ మండలం నుంచి ఆయన ప్రారంభించారు.

READ MORE: Hathras stampede: హత్రాస్‌ తొక్కిసలాటపై సుప్రీంలో పిటిషన్..రేపు విచారించినున్న సీజేఐ

ప్రజల మధ్యే ఉండాలని నేతలు సూచన..
ఇక నుంచి ప్రతి ఒక్కరూ ప్రజల మధ్య జీవించాలని సీఎం సూచించారు. సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్‌గా ఉండాలని యోగి అన్నారు. ఏ పని చేసినా ప్రచారం చేయాలని సూచించారు. పది మందితో కూర్చున్నా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు పొందిన వారి వద్దకు వెళ్లి… ఆ ఇంటి ముందు సెల్ఫీ దిగి పోస్ట్ చేయాలని వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayodhya
  • CM Yogi Adityanath
  • CM Yogi fire on MLAs
  • LATEST TELUGU NEWS
  • Uttar Pradesh

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions