Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు మహారాష్ట్రలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం.. మధ్యాహ్నం 12 గంటలకు దూలేలో ర్యాలీ.. 2 గంటలకు నాసిక్లో బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించనున్న మోడీ..
* తిరుమల: ఇవాళ శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ.. రేపు మలయప్పస్వామికి పుష్పార్చన.. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
Also Read
- CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
- Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
- PM Modi Paper Leak Law: పేపర్ లీక్లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం.. అర్ధరాత్రి ప్రధాని మోడీ వీడియో సందేశం
* ప్రకాశం : కంభంలో పర్యటించనున్న ఏపీ ఫుడ్ సేఫ్టీ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి..
* ప్రకాశం: కనిగిరి వ్యవసాయ కార్యాలయంలో రాయితీపై శెనగల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి..
* ప్రకాశం: మార్కాపురంలో రెండవ రోజు రెవిన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కొనసాగనున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం..
* తిరుమల: ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం
* రాష్ట్ర పురపాలక.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు
* విశాఖ: నేడు GVMC స్థాయి సంఘం సమావేశం. 71 అంశాలతో కూడిన అజెండా పై చర్చ
* శ్రీ సత్యసాయి : పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో రెవెన్యూ గ్రామ సభలలో పాల్గొననున్న బీసీ సంక్షేమ చేనేత మంత్రి సవిత.
* అనంతపురం : ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు.
* అల్లూరి సీతారామరాజు జిల్లా: నేడు చలో ఐటీడీఏ కు పిలుపునిచ్చిన జీవో నెంబర్ 3 సాధన కమిటీ.. GO నెంబర్ 3కి చట్టబద్ధత, స్పెషల్ DSC ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఆందోళన
* శ్రీ సత్యసాయి : బుక్కపట్నం చెరువుకు పర్యాటక శోభ… బోటింగ్ ను ప్రారంభించనున్న ఎమ్మెల్యే సింధూరరెడ్డి.
* నంద్యాల: సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా నేడు ట్రయల్ రన్.. పాతాళగంగలో సీప్లేన్ ల్యాండింగ్, రోప్ వే, రోడ్డు మార్గంలో దర్శనానికి వెళ్లే దారులలో ట్రయల్ రన్ నిర్వహించినున్న అధికారులు
* రేపు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి సీప్లేన్ లాంఛనంగా ప్రారంభించి సీప్లేన్ లో శ్రీశైలం మల్లన్న దర్శనార్థం రానున్న చంద్రబాబు
* ఏలూరు: నేడు పోలవరంలో మూడవ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన.. ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి చర్చ..
* తూర్పు గోదావరి జిల్లా: మంత్రి కందుల దుర్గేష్ నేటి కార్యక్రమాల వివరాలు.. ఉదయం 7 గంటలకు రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో “మంజీరా పాద నృత్యోత్సవం-7” కార్యక్రమంలో పాల్గొంటారు. 9:30కి నిడదవోలు పట్టణం లైన్స్ ఆడిటోరియం నందు “మధ్యాంధ్ర శ్రీ రామకృష్ణ – వివేకానంద భావ ప్రచార పరిషత్ 5వ భక్తి సమ్మేళనం” కార్యక్రమంలో పాల్గొంటారు. 10:26కొ నిడదవోలు రూరల్ మండలం, కంసాలిపాలెం గ్రామంలో “నవగ్రహ ప్రతిష్ట మహోత్సవం” కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు రాజమహేంద్రవరం, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ లో NTR కన్వెన్షన్ సెంటర్ నందు “వేలిడిక్టరీ ప్రోగ్రామ్ ఆఫ్ ది సెమినార్ ఆంధ్ర ప్రదేశ్ కల్చరల్ మాగ్నిఫిషియన్స్” కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు పాలింగి రోడ్, తణుకు నందు శ్రీ భమిడి సురన్నగారు లేఔట్ లో “శ్రీ చండి మహా రుద్ర పూర్వక కోటి దీపోత్సవం మరియు కోటి కుంకుమార్చన” కార్యక్రమంలో పాల్గొంటారు.
* శ్రీ సత్యసాయి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పర్యటన వివరాలు.. చిత్రావతి నది రోడ్డులో ఉన్న బేకరీ షాప్ ఎదురుగా ఉన్న జిల్లా చేనేత శాఖ మరియు APCO ఆధ్వర్యంలో వస్త్ర దుకాణాల స్టాల్స్ ను ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు.. బుక్కపట్నం చెరువు వద్ద జిల్లా పర్యటక శాఖ ఆధ్వర్యంలో బోటింగ్ సౌకర్యం ఈరోజు ఉదయం 12 గంటలకు ప్రారంభిస్తారు..
* ఖమ్మం: నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి జిల్లాలో పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన లు
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దామోదర
* వరంగల్ జిల్లా: నేటి నుండి వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో వార్షిక సాంకేతిక వేడుక ‘టెక్నోజియాన్’ ప్రారంభం . మూడు రోజుల పాటు జరగనున్న వేడుకలు
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!