Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: విభజన సమస్యలపై నేడు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం వాయిదా
* నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన
Also Read
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
* హైదరాబాద్: నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్.. పలు కమిటీలతో విడి విడిగా భేటీ కానున్న బన్సల్.. ఎమ్మెల్సీ ఎన్నికలు , అభ్యర్థుల పై చర్చ
* ఆదిలాబాద్: నేడు జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రుణ మాఫీ, రైతు భరోసాపై బీఆర్ఎస్ పోరు బాటలో భాగంగా.. జిల్లా కేంద్రంలోని రామ్ లీల మైదానంలో బహిరంగ సభ…
* నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న హోం మంత్రి వంగలపూడి అనిత .. గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించనున్న అనిత.. కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష.. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులతో పలు అభివృద్ధి అంశాలపై సమీక్ష..
* విజయనగరం: ఉదయం 10 గంటలకు బోడసింగిపేటలో గల బెల్లాన కన్వెన్షన్ లో పార్టీ సభ్యుత్వ నమోదు, గజపతినగరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్..
* విజయనగరం: నేడు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన.. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో ఎస్ఎస్ఆర్ పేట చేరుకోనున్న జగన్.. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించనున్న జగన్
* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ.
* తూర్పు గోదావరి జిల్లా: దానా తుఫాన్ కారణంగా రాకపోకలు ప్రభావితమవడంతో, రాజమండ్రి, తుని, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు.. రాజమండ్రి హెల్ప్ డెస్క్ నెంబర్ 0883-2420541, సామర్లకోట హెల్ప్ డెస్క్ నెంబర్ 0884-2327010, తుని 08854-252172లను సంప్రదించాలని అధికారులు సూచన
* అమరావతి: రేపటి నుంచి మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్.. ఒరాకిల్ వంటి పలు ఐటీ సంస్ధలతో పెట్టుబడులపై సమావేశాలు.. 26న భారత కన్సులేట్ జనరల్ తో సమావేశం.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో 28న, అమెజాన్ సహా పలు కంపెనీలతో 29న భేటీ.. 31న జార్జియాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో 1,53,919 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 65,660 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
తాజావార్తలు
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
-
OTR: ‘నో పాలిటిక్స్… ఓన్లీ రూల్స్’.. నిబంధనలకే ప్రాధాన్యం అంటున్న అటవీశాఖ ఉన్నతాధికారి..
-
Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు
-
Prabhas Sreenu: “ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా”.. సినియర్ యాక్టర్తో రూమర్స్పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!