What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* IPL 2026: ఇవాళ CSK వర్సెస్ SRH.. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* నేడు కేరళం ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ఉదయం 10 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్న వీడీ సతీశన్.. సీఎంతో సహా మంత్రులుగా 21 మంది ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న AICC చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
- UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
* అమరావతి: ఖరీఫ్ కు నీటి విడుదల పై ప్రభుత్వం దృష్టి.. ఇవాళ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు సచివాలయంలో సమావేశం.. కృష్ణ- గోదావరి డెల్టాలకు ఖరీఫ్ నీటి విడుదల పై చర్చ.. మే 15 నుంచే ఖరీఫ్ కు యాక్షన్ ప్లాన్ ఉండాలన్న సీఎం చంద్రబాబు. దీంతో మంత్రులు అధికారులు సమావేశం.
* అమరావతి: ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ కు అధిక ధరలు.. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రజల తరుఫున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ.. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న వైసీపీ శ్రేణులు..
* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగుళూరు లోని తన నివాసం నుంచి బయలుదేరి 5.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న జగన్
* అనంతపురం : పెట్రోల్ డీజిల్ పెంపుకు నిరసనగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. బుక్కరాయసముద్రం వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు .. అన్ని నియోజకవర్గాల్లోని పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి ఏర్పాట్లు
* శ్రీ సత్యసాయి : పెట్రోల్, డీజిల్ ధరలు నిరసిస్తూ ధర్మవరం వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ.
* కాకినాడ: నేటి సాయంత్రానికి జగ్గంపేటకు మంత్రి లోకేష్.. రేపు తాళ్లూరు పంపుహౌస్ మరమ్మతు పనులకి శంకుస్థాపన చేయనున్న మంత్రి.. రైతులతో ముఖాముఖి,రచ్చబండ కార్యక్రమం లో పాల్గొనున్న లోకేష్
* సంగారెడ్డి: నేడు జహీరాబాద్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన.. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి జూపల్లి
* శ్రీ సత్యసాయి: పరిగి మండలంలో నేడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పర్యటన. పరిగి నుంచి శ్రీరంగరాజు పల్లి గ్రామానికి 3.5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణం కు పరిగి మండల కేంద్రంలో భూమి పూజ కార్యక్రమం.
తాజావార్తలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..