Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేటి నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండో ఎడిషన్.. ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. గ్లోబల్ ఎక్స్పోలో కొత్త కార్లను విడుదల చేయనున్న పలు కంపెనీలు.. వాహనాల ప్రదర్శనతో పాటు, స్పేర్ పార్ట్స్ ప్రదర్శన.. పాల్గొననున్న 5,100 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు
* ఏపీ: సాయంత్రం టీడీపీ మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం.. నామినేటెడ్ పదవులు, టీడీపీ సభ్యత్వంపై చర్చ, ఎంపీలు, జోనల్ ఇంఛార్జ్లతో చంద్రబాబు సమావేశం.. ఆయా శాఖలపై ఎంపీలు దృష్టి పెట్టాలని ఇప్పటికే సీఎం సూచన.. మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేలా నేటి సమావేశం.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను జనంలో తీసుకెళ్లేలా సీఎం దిశానిర్దేశం
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం .. గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం. గీత కులానికి సంబంధించి పది శాతం మద్యం షాపుల కేటాయింపు పై కేబినెట్ లో చర్చ.. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం.. సీఎం దావోస్ పర్యటన, పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ తర్వాత మంత్రులతో సీఎం చర్చించే అవకాశం.
* తిరుమల: ఎల్లుండితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండికి సంబంధించిన దర్శన టోకెన్లు జారీచేస్తున్న టీటీడీ.. ఇవాళ మధ్యాహ్నంకు టోకెన్ల జారి పూర్తి అయ్యే అవకాశం
* రేపు కడప జిల్లా లో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు … స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం… మైదుకూరు మున్సిపాలిటీలో సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
* విజయనగరం: కోట జంక్షన్లో వున్న డేంఖేషావలీ బాబా దర్గా వద్ద నేటి నుంచి మూడు రోజులు పాటు ఉరుసు ఉత్సవాలు… ఉత్సవాల్లో భాగంగా ఖురాన్ పఠనం సహా వివిధ ఆధ్యాత్మిక కార్య క్రమాలు… నగరంలోని పలు ప్రాంతాల గుండా మహా ఊరేగింపు..
* నంద్యాల: నేటితో శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగింపు.. సాయంత్రం శ్రీస్వామి అమ్మవారికి ఆశ్వవాహనసేవ.. రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ
కర్నూలు.
* నంద్యాల: నేడు మద్దికేర( మం) పెరవలి శ్రీ రంగనాథ స్వామి వారికి మంగళ హారతి, కుంకుమార్చన, అభిషేకాలు, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు.
* కర్నూలు: ఆలూరు లో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం.. పాల్గొనున్న ఎమ్మెల్యే బుసీనే విరుపాక్షి
* గుంటూరు కార్పొరేషన్ లో ,రసవత్తర రాజకీయం… అధికారులు, పాలకవర్గం మధ్య విభేదాలు.. విభేదాలతో ,నిరసనతో, గత కొద్ది రోజుల క్రితం వాయిదా పడిన కౌన్సిల్.. నేడు కౌన్సిల్ నిర్వహణపై సందిగ్ధం…
* నేడు సిద్దిపేట జిల్లాలో రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి పొన్నం
* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులతో కొత్త పథకాల అమలుపై సమీక్ష. రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై సమీక్ష.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!