Yogi Adityanath: ‘‘మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ ఏం చేస్తుంది’’.. యోగి సమాధానం ఇదే..
- వక్ఫ్ బిల్లుపై స్పందించిన సీఎం యోగి..
- వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం బీజేపీ పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: మసీదులు, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి బీజేపీ చేస్తున్న పనులపై ప్రతిపక్షాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వక్ఫ్ పేరుతో వారు ఎంత భూమిని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు..? వారు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు..? అని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తుల్ని వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారని, కొన్ని ఆస్తుల్ని వేరే వ్యక్తులకు విక్రయించడంతో ఇది వివాదానికి దారి తీస్తోందని అన్నారు.
Read Also: Kubera: ‘కుబేర’ ముగించిన నాగార్జున.. మరో స్లమ్ డాగ్ మిలియనీర్!
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ ఏం చేస్తుంది… ప్రతిపక్షాలు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని యోగి విమర్శించారు. వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమణలు, దుర్వినియోగం నుంచి విముక్తి చేయడం, సమాజ సంక్షేమం కోసం వాటిని ఉపయోగించుకోవడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, దేశ ప్రయోజనాలకు ముస్లిం సమాజానికి ఇది చాలా అవసరమని చెప్పారు. ఈ బిల్లు ద్వారా ఆస్తులపై స్థిరపడిన వారికి, వక్ఫ్ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు సమస్యలు తప్పవని యోగి హెచ్చరించారు.
ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేయడానికి వక్ఫ్ బోర్డు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని యోగి ఆరోపించారు. భూమి సేకరించడానికి వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాన్ని ఆయన ప్రశ్నించారు. వారు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారని, ఆస్తులు, ప్రభుత్వ భూములను ఎలాంటి ఆధారాలు లేకుండా స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వేరే భూమిని తీసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చారు.?? అని ప్రశ్నించారు. ఇది భవిష్యత్తులో జరగదని యోగి చెప్పారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!