Live Updates: రాష్ట్రపతి రేసులో ఉంది వీరే..!? | Next President ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది… ఓవైపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. మరోవైపు జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో జరుగుతోన్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. మరోవైపు విపక్షాలు అభ్యర్థిని ఖరారు చేశాయి..
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
-
21 Jun 2022 06:40 PM (IST)
కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ
రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు అధికార పక్షం సిద్ధం అయ్యింది.. దాని కోసం కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది.. పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారు.. ఈ సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తుండగా.. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాలతో మాట్లాడి అధికారిక ప్రకటన చేయనున్నారు..
-
21 Jun 2022 05:47 PM (IST)
బీజేపీ అభ్యర్థిపై రాత్రికి క్లారిటీ..!
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరు అనే అంశంపై ఈ రోజు రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది... అయితే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఆయననే అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే ఛాన్స్ ఉంది.. ఇక, వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా కొనసాగించే అవకాశం ఉందంటున్నారు.
-
21 Jun 2022 05:15 PM (IST)
విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతి అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కసరత్తు చేస్తుండగా.. మరోవైపు విపక్షాలు మాత్రం దూకుడు చూపించాయి.. అధికార పార్టీకంటే ముందుగానే విపక్షాలు తమ అభ్యర్థిగా సీనియర్ పొలిటీషియన్ యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశాయి.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా అంటూ అధికారికంగా ప్రకటించాయి.
-
21 Jun 2022 05:12 PM (IST)
రాష్ట్రపతి అభ్యర్థి అజిత్ దోవల్..?
జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.. ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడును మరోసారి అదే పదవిలో కొనసాగిస్తారనే చర్చ సాగుతోంది..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?