Uttar Pradesh: స్పెల్లింగ్ తప్పు రాశాడని ఉపాధ్యాయుడి దాడి.. దళిత విద్యార్థి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalit Student Dies After Alleged Assault By Teacher in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తప్పుగా పదం రాశాడని ఉన్నత కులానికి చెందిన ఉపాధ్యాయుడు దళిత విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ.. విద్యార్థి మరణించారు. ఈ ఘటన ఔరయ్యా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన 15 ఏళ్ల దళిత విద్యార్థి 10 తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ఇటీవల పరీక్షలో ఒక పదం తప్పుగా రాశాడనే కారణంతో ఉన్నత కులానికి చెందిన ఉపాధ్యాయుడు తీవ్రంగా దాడి చేశారు. దాడి జరిగిన 19 రోజుల తర్వాత విద్యార్థి మరణించాడు.
Read Also: Ashokan: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
Also Read
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
సెప్టెంబర 7న సాంఘిక శాస్త్ర పరీక్షలో ఒక పదాన్ని తప్పుగా రాశాడని నిఖిల్ దోహ్రే అనే బాలుడిని ఉపాధ్యాయుడు అశ్విని సింగ్ తన కుమారుడిపై కర్రలతో, రాడ్ తో దాడి చేశాడని.. స్పృహతప్పి పడిపోయేంత వరకు కొట్టాడని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడి చికిత్స కోసం ఉపాధ్యాయుడు రూ. 10,000 ఇచ్చారని.. ఆ తరువాత రూ.30,000 ఇచ్చారని.. తనను కులం పేరుతో దూషించాడని బాలుడి తండ్రి చెబుతున్నారు. అయితే శనివారం రాత్రి బాలుడి పరిస్థితి విషమించడంతో ఇటావా జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరణించాడు.
బాలుడి కొట్టిన తర్వాత అతని వీడియోను కుటుంబం రికార్డ్ చేసింది. అతని కళ్లు ఉబ్బి ఉండటంతో పాటు అతను స్పృహ కోల్పోయి ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు మూడు పోలీస్ టీములను ఏర్పాటు చేశారు. ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!