US: భారత్ పెట్టుబడుల్ని తెస్తోంది, పాకిస్తాన్ ఏం తెస్తోంది..?
- భారత్ యూఎస్లోకి పెట్టుబడుల్ని తెస్తోంది..
- పాకిస్తాన్తో ఏం ప్రయోజనమన్న యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచ దేశాలపై టారిఫ్స్తో విరుచుకుపడుతున్నారు. ఇండియాపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. మరోవైపు, రేర్ ఎర్త్ ఖనిజాల కోసం పాకిస్తాన్తో డీల్ కుదుర్చుకున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అవలంభిస్తున్న విధానాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు రిచ్ మెక్కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పట్ల ట్రంప్ తీరును తప్పుపట్టారు. భారతదేశం అమెరికాలో పెట్టుబడుతుపెడుతోందని, పాకిస్తాన్ నుంచి ఏం వస్తుందని ప్రశ్నించారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ను దూరం చేయడం మనందరికి పెద్ద సమస్య అని అన్నారు.
Read Also: Reservations: తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
‘‘పాకిస్తాన్లో 300 మిలియన్ల మంది జనాభా ఉన్నారు. కానీ అమెరికాలోకి పెట్టుబడుతు తీసుకురావడం మీరు చూడరు. భారత్ పెట్టుబడుల్ని తీసుకోవడమే కాకుండా, అమెరికాలో సెట్టుబడుల్ని పెడుతోంది’’ అని కార్మిక్ అన్నారు. భారతదేశానికి అపారమైన ప్రతిభ ఉందని, ప్రతిభావంతుల్ని యూఎస్కు ఎగుమతి చేస్తోందని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ‘‘జాతీయవాది’’ అని పిలిచిన కార్మిక్, భారత్ చౌకైన ఇంధనంతో తన ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ విషయంలోనే అమెరికా ద్వేషం పెంచుకుందని చెప్పారు.
మరోవైపు, మరో కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా మాట్లాడుతూ.. యూఎస్ కంపెనీలు పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడం లేదని అన్నారు. అమెరికా, పాక్ మధ్య సంబంధాలు బలపడినప్పటికీ, ఆ దేశంలో యూఎస్ పెట్టుబడులు పెట్టడం లేదని, భారత్ లో పెట్టుబడుల్ని పెడుతోందని అన్నారు.
తాజావార్తలు
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..