Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్పై అమెరికా తాజా వ్యాఖ్యలు.. జోక్యం తగదన్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: పూర్తిగా భారత అంతర్గత విషయమైన అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికా వ్యాఖ్యలు చేయడంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమెరికా చేసిన వ్యాఖ్యల్ని ‘‘అవాస్తవం’’, ‘‘ఆమోదయోగ్యం కానివి’’గా విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) పేర్కొంది. ఇటీవల అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్లోని ఆ దేశ దౌత్యవేత్తకు ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఈ పరిణామం తర్వాత కూడా మరోసారి ఇదే విధంగా అమెరికా వ్యాఖ్యలు చేయడంపై భారత్ గట్టిగానే స్పందించింది.
Read Also: Govinda: ఏక్నాథ్ షిండేని కలిసిన బాలీవుడ్ స్టార్.. లోక్సభ ఎన్నికల్లో పోటీ..?
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
‘‘ ఎన్నికలు, చట్టపరమైన ప్రక్రియలపై ఇతరుల జోక్యం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. భారతదేశంలో చట్టపరమైన ప్రక్రియలు చట్టబద్ధమైన పాలన ద్వారా మాత్రమే నడపబడతాయి. ఎవరైతే ఇలాంటి సారూప్యాన్ని కలిగి ఉన్న ఇతర ప్రజాస్వామ్య దేశాలు ఈ వాస్తవాన్ని మెచ్చుకోవడంలో ఇబ్బంది ఉండకూడదు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. భారతదేశం తన “స్వతంత్ర మరియు దృఢమైన” ప్రజాస్వామ్య సంస్థల గురించి గర్విస్తోందని మరియు ఎలాంటి అనవసరమైన బాహ్య ప్రభావాల నుండి వాటిని రక్షించడానికి కట్టుబడి ఉందని MEA తెలిపింది.
‘‘మేము అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో సహా ఈ చర్యలను నిశితంగా గమనిస్తున్నాము. ప్రతీ సమస్యకు న్యాయపరమైన, పారదర్శక, సమయానుకూల చట్టపరమైన ప్రక్రియల్ని మేము ప్రోత్సహిస్తాము’’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఈ రోజు అన్నారు. అంతకుముందు అమెరికా చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ దేశ దౌత్యవేత్తను భారత్ పిలిపించిన ఒక రోజు తర్వాత మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!