Reena Paswan: రాజ్యసభకు కేంద్రమంత్రి తల్లి? ఏ రాష్ట్రం నుంచంటే..!
- ఏప్రిల్ రాజ్యసభ స్థానాలు ఖాళీ
- మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం
- రాజ్యసభకు కేంద్రమంత్రి తల్లి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్లో ఖాళీ అయ్యే స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీహార్లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభకు తన తల్లిని పంపించాలని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో తల్లి రీనా పాశ్వాన్ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఇదేం జాడ్యం.. వీడియో వైరల్
Also Read
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
2020లో కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. అప్పటి నుంచి రీనా పాశ్వాన్ ను రాజ్యసభకు పంపించాలని ప్రయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది. కానీ సాధ్యం కాలేదు. అయితే ఈసారి మాత్రం రీనా పాశ్వాన్ను కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పంపించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Israel: వెస్ట్ బ్యాంక్లో కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్.. వీడియో వైరల్
ఏప్రిల్లో ఆర్జేడీకి చెందిన ప్రేమ్చంద్ గుప్తా, ఏడీ సింగ్, జేడీయూకు చెందిన హరివంశ్, రామ్నాథ్ ఠాకూర్, రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెందిన ఉపేంద్ర కుష్వాహా పదవీ కాలం ముగియనుంది. ఈ ఖాళీ అయ్యే స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరిగే ఛాన్సుంది. అయ్యే ఖాళీ అయ్యే స్థానాలకు గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక రీనా పాశ్వాన్ రాజ్యసభకు వెళ్లే అంశాన్ని తిరస్కరించినట్లుగా వర్గాలు తెలిపాయి. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..