Bangladesh Protest: బంగ్లాదేశ్లో హింస.. రెండు రైళ్లు రద్దు చేసిన భారత్..
- బంగ్లాదేశ్లో హింసాత్మకంగా మారిన నిరసనలు..
- రెండు దేశాల మధ్య రైళ్లను రద్దు చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Protest: రిజర్వేషన్లపై బంగ్లాదేశ్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 50 మంది మరణించినట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో నిరసనకారులు గవర్నమెంట్, ప్రైవేట్ ఆస్తులకు నిప్పుపెట్టి, ధ్వంసం చేస్తున్నారు. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్రంలో పాల్గొన్న వారి వారసులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో ఇచ్చే 30 శాతం కోటాను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. పలు వర్సిటీల విద్యార్థులతో పాటు ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ పద్ధతిని తీసేసి, అర్హులైన మెరిట్ కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Domestic violence: ఫ్రెండ్స్ ముందు బట్టలు విప్పాలని భార్యపై వేధింపులు..
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో భారత్-బంగ్లాదేశ్ల మధ్య నడిచే రెండు రైళ్లను భారత్ రద్దు చేసింది. శనివారం కోల్కతా-ఢాకా మైత్రీ ఎక్స్ప్రెస్ను, ఆదివారం కోల్కతా – ఖుల్నా మధ్య బంధన్ ఎక్స్ప్రెస్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అనివార్య పరిస్థితుల కారణంగా 13108 కోల్కతా-ఢాకా మైత్రీ ఎక్స్ప్రెస్ శనివారం కూడా రద్దు చేయబడుతుందని తూర్పు రైల్వే అధికారి తెలిపారు. బోగీల లభ్యతపై అనిశ్చితి ఏర్పడటంతో 13129/13120 కోల్కతా-ఖుల్నా బంధన్ ఎక్స్ప్రెస్ సేవలు ఆదివారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!