ప్రశ్నించి ముంబైని కదిలించిన ఆ ఒక్కడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా సరే ఒక్కడితోనే మొదలౌతుంది. అతని మార్గాన్ని వేలాది మంది ఫాలో అవుతుంటారు. కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఉద్యోగ, ఉపాది అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలు చేసిన సమయంలో సంపాదించిన మొత్తంతోనే రెండేళ్లుగా ప్రజలు నెట్టుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనాకేసులు తగ్గతుండటంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, పూర్తిస్థాయిలో రవాణా వ్యవస్థ తెరుచుకోలేదు. కేవలం కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. ముఖ్యంగా ముంబై వంటి మహానగరాల్లో సామాన్యులు ప్రయాణం చేసే మెట్రో రైళ్లు తెరుచుకున్నా, ప్రభుత్వ ఉద్యోగులకు, అత్యవసరంగా ప్రయాణం చేసేవారికి మాత్రమే అనుమతిస్తున్నారు.
Read: `భీష్మ`ను క్రాస్ చేసేసిన `రంగ్ దే`!
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
అయితే ముంబైకి చెందిన ఓ వ్యక్తి లోకల్ రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేశాడు. పరేల్ స్టేషన్ వద్ద ఆ యువకుడిని అధికారులు పట్టుకున్నారు. టిక్కెట్ లేకుండా, నిబంధనలకు విరుద్దంగా ప్రయాణం చేసినందుకు అధికారులు ఫైన్ వేశారు. ఫైన్ కట్టేందుకు యువకుడు వెనకాడలేదు. సంవత్సరం క్రితం తాను నెలకు 35 వేలు సంపాదించేవాడినని, కరోనా కారణంగా ఏడాది క్రితం ఉద్యోగం పోయిందని, ఇటీవలే తకు ఉద్యోగం దోరికందని, సంపాదించిన డబ్బు ఏడాది కాలంగా సరిపోయిందని, ఇప్పుడు తన వద్ద కేవలం 400 మాత్రమే ఉన్నాయని, ఈ డబ్బే ప్రస్తుతానికి ఆధారమని ఆ యువకుడు తెలిపాడు.
తనలాంటి వారికి లోకల్ ట్రైలో మాత్రమే ప్రయాణం చేయగలరని, తనలాగే నగరంలో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే లోకల్ ట్రైన్లలో అనుమతి ఇస్తే ఎలా? బయట ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేయాలంటే అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ యువకుడు పేర్కొన్నాడు. యువకుడి ఆవేదనను సోషల్ మీడియా ఆర్ధం చేసుకుంది. తనలాగే లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నామని నెజిజన్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబైలో బస్సులు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే లోకల్ రైళ్లలో సాధారణ ప్రజానికానికి అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!