Terrorist: పోలీసుల నుంచి తప్పించుకోబోయిన లష్కరే తోయిబా స్లీపర్ సెల్.. చివరకు ఏమైందంటే..?
- లష్కరే తోయిబా స్లీపర్ సెల్ సభ్యుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- రహస్య స్థావరం గురించి తనకు తెలుసని ఒప్పుకున్న ఇంతియాజ్ అహ్మద్..
- పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంగా వాగులోకి దూకి ఇంతియాజ్ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడి విచారణలో కుల్గాంకు చెందిన ఇంతియాజ్ మహ్మద్ లష్కరే తోయిబా స్లీపర్ సెల్ సభ్యుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఉగ్ర దాడికి సంబంధించి జరిపిన దర్యాప్తులో ఇంతియాజ్ పాత్ర బయటపడిందని అన్నారు. విచారణ సమయంలో ఇంతియాజ్ లష్కర్ రహస్య స్థావరం గురించి తనకు తెలుసని ఒప్పుకున్నాడు.. ఆ తర్వాత అతను చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్లాం.. అప్పుడు మా దగ్గర నుంచి తప్పించుకోవడానికి వైషో వాగులోకి దూకి కొట్టుకుపోయాడు.. ఆ తర్వాత కొద్దీ దూరంలో అహ్మద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.
Read Also: Srisailam Temple: శ్రీశైలం మల్లన్న ఆలయం హుండీలో చోరీ.. ఇద్దరు మైనర్లు సహా నలుగురి అరెస్ట్..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
అయితే, మృతుడు అహ్మద్ కుటుంబం సభ్యులు మాత్రం పోలీసుల వాదనను తీవ్రంగా ఖండించారు. ఇంతియాజ్ ను అధికారులు కస్టడీలో హత్య చేశారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. ఈ సంఘటన అనేక అనుమానాలను లేవనెత్తుతోందని అన్నారు. ఒక్క హింసాత్మక చర్య మొత్తం వ్యవస్థను కుదిపేస్తుందన్నారు.. ఏకపక్ష అరెస్టులు, ఇళ్లను కూల్చివేయడం, అమాయక పౌరులను నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. మరోవైపు, అహ్మద్ నివాసాన్ని సందర్శించిన రాష్ట్ర క్యాబినెట్ మంత్రి సకినా ఇటూ.. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసు రికార్డులలో మృతుడిపై ఎటువంటి నేరం లేదని తేలిందన్నారు. అసలు నిజం బయటకు రావాలంటే న్యాయ విచారణ జరగాలన్నారు.
#KulgamUpdate | Imtiyaz Ahmad Magray (23), who had confessed knowledge of terrorist hideouts, died by suicide after jumping into Vishaw Nallah while guiding forces to a second hideout near the river. Legal proceedings underway, sources confirm. pic.twitter.com/mgW1eOPojK
— Tejinder Singh Sodhi (@TejinderSsodhi) May 4, 2025
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!