Fishermen Arrest: 22 మంది భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసిన శ్రీలంక..
- 22 మంది మత్స్యకారుల్ని అరెస్ట్ చేసిన శ్రీలంక..
- మత్స్యకారులతో పాటు బోట్లను సీజ్..
- తమ జలాల్లో వేటాడుతున్నట్లు ఆ దేశం ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fishermen Arrest: శ్రీలంక సముద్ర జలాల్లో నేడుంతీవు సమీపంలో చేపల వేట సాగిస్తున్న 22 మంది తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నావికాదళం ఆదివారం అరెస్ట్ చేసినట్లు రామేశ్వరం మత్స్యకారుల సంఘం తెలిపింది. శనివారం వీరంతా తమిళనాడు నుంచి పలువురు మత్స్యకారులు పడవల్లో సముద్రంలోకి వెళ్లినట్లు వారు తెలిపారు. పాల్క్ బే సముద్ర ప్రాంతంలోని నెడుందీవు సమీపంలో మత్స్యకారులు చేపడుతుండగా, శ్రీలంక నేవీ ఆదివారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని, తంగచిమడం మత్స్యకారులకు చెందిన మూడు పడవలను స్వాధీనం చేసుకున్నట్లు మత్స్యకారుల సంఘం తెలిపింది.
Read Also: Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ఈ ఘటనకు ముందు జూన్ 19న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మత్స్యకారుల సమస్య గురించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కి లేఖ రాశారు. శ్రీలంక అరెస్ట్ చేసిన మత్స్యకారులు, వారీ బోట్లను తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పుదుకొట్టై జిల్లాలోని కొట్టైపట్టినం ఫిషింగ్ హార్బర్ నుంచి తమ రాష్ట్రానికి చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక నేవీ మంగళవారం అరెస్ట్ చేసినట్లు స్టాలిన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు మత్స్యకారుల్లో ఆందోళన, భయాన్ని నెలకొల్పుతున్నాయని సీఎం చెప్పారు. అంతకుముందు ఏప్రిల్ నెలలో తమిళనాడుకు చెందిన మొత్తం 19 మంది మత్స్యకారులను శ్రీలంక విడిచిపెట్టింది. వీరిని మార్చ్ 6న వీరిని శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!