Giriraj Singh: అప్పుడే ముస్లింలందర్ని పాకిస్తాన్ పంపాల్సింది.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giriraj Singh: ప్రముఖ ముస్లిం నేత మౌలానా అర్షద్ మదానీ ‘భజరంగ్ దళ్’ని కర్ణాటకలో నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై బీజేపీ నేత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మానిఫెస్టోలో భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. పీఎఫ్ఐతో పాటు భజరంగ్ దళ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హమీని మదానీ సమర్థించారు. ఇది 70 ఏళ్ల క్రితమే తీసుకోవాల్సిన చర్యగా అభిప్రాయపడ్డారు.
Read Also: Dimple Hayathi : హీరోయిన్ డింపుల్ హయతి పై క్రిమినల్ కేసు
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
మదానీపై తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విభజన సమయంలోనే ముస్లింలందరినీ పాకిస్తాన్ కు పంపించి ఉందాల్సిందంటూ వ్యాఖ్యానించారు. బీహార్ లోని బెగుసరాయ్ లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మన పూర్వీకులు చేసిన తప్పు వల్ల ముస్లింలు ఉన్నారని.. అప్పుడే వారందరిని పాకిస్తాన్ పంపింతే.. మదానీ, అసదుద్దీన్ ఓవైసీ వంటి వారిలో పోరాడాల్సిన అవసరం ఉండేది కాదని, భారతదేశంపై ‘గజ్వా-ఎ-హింద్’ ముప్పు ఉండకపోయేదని ఆయన అన్నారు. టిప్పు సుల్తాన్ ఒక ఆక్రమణదారుడు. అతను భారత సంపద దోచుకోవడానికి ఈ గడ్డపై కాలు మోపాడని, బ్రిటిష్ వారిపై ఆయన చేసిన పోరాటం స్వాతంత్ర పోరాటం కాదని, తన సొంత రాజ్యాన్ని కాపాడుకునే లక్ష్యమని గిరిరాజ్ సింగ్ అన్నారు.
గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ పార్టీ స్పందించింది. ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయిన గిరిరాజ్ సింగ్ అఖండ భారత్ గురించి మాట్లాడుతుంటారని, అలాంటిది ఇప్పుడు ముస్లింలందర్ని పాకిస్తాన్ పంపాలని చెప్పడం ద్వారా అఖండ భారత్ భావనను తిరస్కరించినట్లే అని జేడీయూ అధికార పార్టీ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ అన్నారు.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!