Food Poisoning: పెళ్లి భోజనం తిని 100 మందికి పైగా అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Several fall ill after eating food at wedding ceremony in MP: పెళ్లి భోజనం తినేసి బంధువలంతా ఇళ్లు చేరారు. అయితే భోజనం తిన్న కొద్ది గంటలకే విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి భోజనం ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 100కు పైగా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read Also: Badruddin Ajmal: హిందువులు పెళ్లికి ముందు రెండు, మూడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు..
Also Read
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని ఓ వివాహ వేడుకలో భోజనం విషతుల్యం అయింది. భోజనం చేసిన తర్వాత చాలా మంది వ్యక్తులు ఒకరితర్వాత ఒకరు వరసగా అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11గంటలకు పెళ్లిలో భోజనం చేసిన తర్వాత శనివారం తెల్లవారుజామున 3 గంటలకు వారంతా విపరీతమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. కనీసం 20 మంది వరకు స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చేరారని శనివారం జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి ధార్ లోని ధామ్నోద్లో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేసిన తర్వాత పలువురు వాంతులు చేసుకున్నారని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ బ్రహ్మరాజ్ కౌశల్ తెలిపారు. వారికి ప్రథమ చికిత్స చేసిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రాణాపాయం నుంచి అందరూ బయటపడినట్లు కౌశల్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!