Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- టీఎంసీ, ఎన్సీపీలు కాంగ్రెస్లో విలీనం కావాలి.. సంక్షోభాల నేపథ్యంలో సంజయ్ రౌత్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో చీలిక, డీఎంకే అసంతృప్తి మధ్య ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ కీలక పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్ నుంచి విడిపోయిన ప్రాంతీయ పార్టీలు మళ్లీ కాంగ్రెస్లో విలీనం కావాలని సూచించారు. టీఎంసీ, ఎన్సీపీ వంటి పార్టీలు కాంగ్రెస్లో కలవడానికి ఇదే సరైన సమయమని చెప్పారు.
జాతీయ మీడియాతో మాట్లాడిన రౌత్.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభావం పెరుగుతోందని, దీనిని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు బలంగా, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ బలపడితే ప్రతిపాలకు నాయకత్వం వహించే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలహీనపరచడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. ఒక దేశం, ఒక పార్టీ, ఒకే ఎన్నిక అనే విధానంతో బీజేపీ ముందుకు వెళ్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలు విడివిడిగా కాకుండా ఒకే వేదికపైకి రావాలని సూచించారు.
Also Read
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
- Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బెంగాల్ రాజకీయ పరిణామాలు ప్రతిపక్షాలకు ఒక హెచ్చరిక అని చెప్పారు. డీఎంకే-కాంగ్రెస్ విభేదాలపై స్పందిస్తూ.. ఇండియా కూటమిలోనే డీఎంకే కొనసాగాలని కోరారు. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీని ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానించారు.
తాజావార్తలు
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!