Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- మమతా బెనర్జీకి మరో భారీ షాక్..
- రెబల్ క్యాంపులోకి సయోనీ ఘోష్..
- మమత వీర విధేయురాలిగా పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మమతా బెనర్జీ అంటే ఎంతో విధేయత చూపించిన వారు కూడా ఇప్పుడు ఆమెకు దూరంగా వెళ్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), మమతకు వీరవిధేయురాలుగా గుర్తింపు పొందిన సాయోని ఘోష్ కూడా రెబల్ వర్గంలోకి వెళ్తోంది. జాదవ్ పూర్ ఎంపీ సయోనీ ఒకానొక సమయంలో మమతా బెనర్జీ ప్రధాని కావడం ఖాయం అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడు, ఆమె కాకొలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని టీఎంసీ రెబల్ వర్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తిరుగుబాటు టీఎంసీ వర్గానికి మద్దతు తెలిపుతూ సాయోనీ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కోల్కతాలో కాకుండా ఢిల్లీలో ఉన్నారని సమాచారం. తిరుగుబాటు ఎంపీలంతా అక్కడే సమావేశమవుతున్నారు.
సాయోని ఘోష్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన ఈమె, మమతా బెనర్జీకి నమ్మినబంటుగా వ్యవహరించేవారు. మమత ప్రధాని అవుతారంటూ ఎన్నో సార్లు పొగడ్తలు కురిపించిన ఆమె, బెంగాల్లో తృణమూల్ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత ప్లేట్ ఫిరాయించారు. తాను ఎన్నటికి మమతను విడిచిపెట్టేది లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సాయోని ఘోష్, ఇప్పుడు మమతకు పెద్ద దెబ్బేసింది.
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర ఓటమి తర్వాత కూడా, సాయోనీ బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఓట్ల దొపిడీకి పాల్పడిందని ఆరోపించారు. మేము ఓడిపోలేదు, ఓట్ల దొంగతనం జరిగిందని అన్నారు. 2029లో దేశ ప్రజలు, 2031లో బెంగాల్ ప్రజలు బీజేపీకి తగిన సమాధానం చెబుతారని విమర్శించింది. ఇలా కామెంట్స్ చేసిన నెల రోజులకే మమతా బెనర్జీకి బిగ్ షాక్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!