S-400 sudarshan chakra: పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణుల నుంచి భారత్ని ‘‘S-400 సుదర్శన చక్ర’’ క్షిపణి రక్షణ వ్యవస్థ కాపాడుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఇది ఒకటి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల నుంచి వస్తున్న వైమానిక దాడులను తిప్పికొడుతుంది. గురువారం రాత్రి సమయంలో పాకిస్తాన్ దాడిని కూడా ఈ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ పనితీరుపై ఇప్పుడు అందరు ప్రశంసలు కురిపిస్తాను. కానీ,…
అసెంబ్లీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గోవాలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. గోవా ప్రజల గుండెల్లో మంచి సీఎంగా పేరు పొందిన మనోహర్ పారికర్.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా.. తిరిగి ఆ రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చింది.. అది ఆయనపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకం.. అయతే, తాను ఆశించిన అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్.. బీజేపీకి గుడ్ బై చెప్పేశారు.…