UPI: యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు.. ఆర్బీఐ క్లారిటీ..
- యూపీఐ పేమెంట్లపై ఛార్జీల పెంపు..
- క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI: గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని రిజ్వర్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం అన్నారు. ఈఎంఐ చెల్లింపులో డిఫాల్ట్ అయితే క్రెడిట్పై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను రిమోట్గా లాక్ చేయడానికి రుణదాతలను అనుమతించే ప్రతిపాదనపై ఆర్బీఐ పరిశీలిస్తోందని గవర్నర్ అన్నారు.
Read Also: 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా, IP69 రేటింగ్తో Realme 15x 5G లాంచ్.. ధర ఎంతంటే?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఫోన్ల డిజిటల్ లాకింగ్ కు సంబంధించి లాభాలు, నష్టాలు రెండింటిని పరిశీస్తున్నామని RBI డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు చెప్పారు. కస్టమర్ల హక్కులు, అవసరాలు, డేటా ప్రైవసీ, రుణదాతల అవసరాలను కూడా ప్రాధాన్యత ఇస్తూ రెండు వైపుల లాభాలు నష్టాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని, ద్రవ్య విధాన సడలింపుకు అవకాశం కల్పిస్తుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. దేశం ఆర్థిక వ్యవస్థపై ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ.. ఆర్థిక సంవత్సరం 2026 మొదటి అర్థభాగంలో జీడీపీ అంచనాలు 6.8 శాతానికి పెంచారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..