BJP: రాహుల్ గాంధీ ఐఎస్ఐ భాష మాట్లాడుతున్నారు.. తరుణ్ చుగ్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi spreading divisive agenda, says BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూ కాశ్మీర్ చేరుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తోంది. రాహల్ గాంధీ విభజన ఎజెండాను వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆరోపించారు. ఆయన పాకిస్తాన్ ఐఎస్ఐ భాష మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ట గాంధీ వంశం భయపడుతోందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదం నుంచి జమ్మూ కాశ్మీర్ టూరిజంలోకి మారిందని రాహుల్ గాంధీ గ్రహించాలని కోరారు. కాశ్మీర్ ప్రజలు కొత్త జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారని అన్నారు.
Read Also: Parakram Diwas: అండమాన్ దీవులకు పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లు..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
గతంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ముఫ్తీలు, అబ్దుల్లాల కుటుంబంపై విమర్శలు గుప్పించారు తరుణ్ చుగ్. వీరంతా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఉగ్రవాద రాజధానిగా మార్చారని ఆరోపించారు. బీజేపీ కాశ్మీర్ ప్రజలకు కొత్త విజన్ అందించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ఎజెండాకు అనుకూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ నిర్ణయాన్ని ప్రకటించారని.. రాహుల్ గాంధీ దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
కాంగ్రెస్ తలపెట్టిన భారత్ జోడో యాత్రం తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ చేరింది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలి ప్రాంతాల గుండా ఈ యాత్ర 3570 కిలోమీటర్ల మేర 5 నెలల పాటు సాగుతోంది. జమ్మూకాశ్మీర్ లో జనవరి 30న ఈ యాత్ర ముగుస్తుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!