Bihar: ఓ ఖైదీ కీలక నిర్ణయం.. జైల్లో అత్యాచార బాధితురాలితో పెళ్లి
- బీహార్ జైల్లో ఓ ఖైదీ కీలక నిర్ణయం
- జైల్లో అత్యాచార బాధితురాలితో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సహజంగా కారాగారం అంటే ఒక భిన్నమైన వాతావరణం అంటుంది. పెద్ద ఎత్తున గోడలు.. సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతతో ఉంటుంది. ఖైదీలతో విచిత్రమైన పరిస్థితులుంటాయి. అలాంటి జైలు.. వివాహ వేడుకగా మారిపోయింది. ఓ ఖైదీ.. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ సంఘటన బీహార్లోని మధుబని జిల్లాలోని ఒక జైల్లో జరిగింది.
ఇది కూడా చదవండి: PM Modi: జీఎస్టీపై మోడీ కీలక ట్వీట్
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
2022లో ఖైదీకి చెందిన అన్నయ్య చనిపోయాడు. అనంతరం వదినతో ఖైదీ సంబంధం పెట్టుకున్నాడు. భర్త మరణించిన దగ్గర నుంచి మరిదితోనే సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తి 2024, జూన్ 29న స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో మరిదిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అత్యాచార కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
ఇది కూడా చదవండి: Luxury Ship: ప్రారంభించిన నిమిషాల్లోనే మునిగిపోయిన లగ్జరీ నౌక.. వీడియో వైరల్
అయితే అత్యాచార బాధితురాలు(వదిన)ను పెళ్లి చేసుకుంటానని.. బెయిల్ ఇవ్వాలంటూ ఖైదీ పాట్నా హైకోర్టును అభ్యర్థించాడు. అనంతరం పెళ్లికి దిగువ కోర్టు అనుమతి ఇచ్చింది. జైల్లోనే వివాహ ఏర్పాట్లు చేయాలని అధికారులకు కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం జైల్లోనే అధికారులు ఏర్పాట్లు చేశారు. జైలు సిబ్బంది.. తోటి ఖైదీల మధ్య వివాహం జరిపించారు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జైలు యంత్రాంగం ఈ వేడుకకు ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. బంధువులకు బదులుగా జైలు సిబ్బంది, తోటి ఖైదీలు సాక్షుల పాత్ర పోషించారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశానుసారం వివాహం జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఓం ప్రకాష్ శాంతి భూషణ్ తెలిపారు.
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
-
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
-
OTR : ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక ఆందోళనలు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!