PM Modi: ప్రజల ఆదాయం పెంచుతున్నాం.. జీఎస్టీ సంస్కరణలు నిరంతర ప్రక్రియ
- ప్రజల ఆదాయం పెంచుతున్నాం
- జీఎస్టీ సంస్కరణలు నిరంతర ప్రక్రియ
- యూపీ పర్యటనలో ప్రధాని మోడీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీఎస్టీలో మార్పులు దేశాభివృద్ధిలో నిర్మాణాత్మక సంస్కరణలు అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. యూపీఏ హయాంలో ట్యాక్స్ల మోత మోగిందని.. 2014 ముందు పన్నులతో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు. ఎన్డీఏ హయాంలో ప్రజలపై పన్ను భారం తగ్గించామని చెప్పారు. యూపీఏ ఓ గేమ్ ఛేంజర్.. జీఎస్టీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014కు ముందు యూపీఐ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విపక్షాలు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజల ఆదాయం, పొదుపులను పెంచామని చెప్పుకొచ్చారు. ఇక్కడితో ఆగబోమని.. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే ఉంటామన్నారు. పన్నులు తగ్గిస్తూనే ఉంటామని.. జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: India: భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం.. రైలు నుంచి నింగికేగిన అగ్ని ప్రైమ్
Also Read
చిప్ నుంచి షిప్ వరకు ప్రతిదీ భారత్లోనే తయారు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో తయారయ్యే అన్ని మొబైల్ ఫోన్లలో 55 శాతం యూపీలోనే తయారవుతాయని చెప్పారు. మన దళాలు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాయని తెలిపారు. అందుకోసమే భారతదేశంలో శక్తివంతమైన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అతి త్వరలో రష్యా సహాయంతో ఏర్పాటు చేయబడిన ఫ్యాక్టరీలో ఏకే-203 రైఫిల్స్ తయారీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో రక్షణ కారిడార్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
#WATCH | Gautam Buddha Nagar, UP | Prime Minister Narendra Modi says, "… To hide their pre-2014 failures, Congress and its allies are lying to the people… We have increased the income and savings of the people of India… We are not going to stop here… As we continue to… pic.twitter.com/9Zt9mhhJB9
— ANI (@ANI) September 25, 2025
#WATCH | Gautam Buddha Nagar, UP | Prime Minister Narendra Modi says, "… We want everything from chip to ship to be manufactured in India…"
Source: DD pic.twitter.com/9MxBlI4nA8
— ANI (@ANI) September 25, 2025
#WATCH | Gautam Buddha Nagar, UP | "… Bharat jaise desh ko kisi par nirbhar rehna, ab manzoor nahi hai…," says Prime Minister Narendra Modi
He also says, "… Despite the global disruptions and uncertainties, India's growth is attractive. Disruptions don't hinder us, but… pic.twitter.com/N7rEtQmz9U
— ANI (@ANI) September 25, 2025
తాజావార్తలు
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
-
Kajal Aggarwal : సమంత, రకుల్కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!