Prashant Kishor: ఈసారి నితీష్కుమార్కు జరిగేది ఇదే.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
- నితీష్కుమార్పై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
- ఇంకో 5 నెలలే సీఎంగా ఉంటారని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చివరి రాజకీయ ఇన్నింగ్స్లో ఉన్నారని రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఓ జాతీయ మీడియాతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. నితీష్ కుమార్ను తిరిగి బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎప్పటికీ అనుమతించబోదని అన్నారు. ముఖ్యమంత్రిగా నితీష్ ఇంకా కొన్ని రోజులే ఉంటారన్నారు. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం ఇకపై సాధ్యం కాదన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్లతో కూడిన ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా.. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కారన్నారు. ఇక కేవలం నితీష్ కుమార్ 5 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Amit Shah: కాసేపట్లో తమిళనాడుకు అమిత్ షా.. కొత్త బీజేపీ చీఫ్ పేరు ప్రకటించే ఛాన్స్!
Also Read
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
2024, జనవరిలో కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాఘట్బంధన్ కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది. అనంతరం బీజేపీతో చేతులు కలిపి నితీష్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లినా.. ఈ సారి మాత్రం సీఎం పోస్టు వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది.
ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. రఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. అవినీతి, వలసలు, పాలనా లోపం వంటి అంశాలపై తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు.
ఇది కూడా చదవండి: Tahawwur Rana: ఎన్ఐఏ కస్టడీలో తహవూర్ రాణా.. నేడు ఈ అంశాలపై ప్రశ్నలు
తాజావార్తలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!