Amit Shah: కాసేపట్లో తమిళనాడుకు అమిత్ షా.. కొత్త బీజేపీ చీఫ్ పేరు ప్రకటించే ఛాన్స్!
- కాసేపట్లో తమిళనాడు పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
- తమిళనాడు కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్న అమిత్ షా..
- AIDMK ఒత్తిడితో అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్న బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. ఇక, ఈ సందర్భంగా రాష్ట్రంలో తర్వలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే, గత నెలలో AIDMK ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి (ఈపీఎస్), అమిత్ షా మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత బీజేపీ చీఫ్ అన్నామలైను తొలగిస్తేనే.. తమిళనాడులో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని పళనిస్వామి తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్ర కమలం పార్టీలో గందరగోళం నెలకొంది.
Read Also: Stock Market: కలిసొచ్చిన ట్రంప్ నిర్ణయం.. భారీ లాభాల్లో సూచీలు
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ఇక, ఈ నేపథ్యంలో ఇప్పటికే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు ప్రారంభమైయ్యాయి. అందులో భాగంగానే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నైలోని ఒక ప్రైవేట్ హోటల్లో పార్టీ సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తితోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అనంతరం తమిళనాడులోని రెండు దేవాలయాలను అమిత్ షా సందర్శించనున్నారు. అయితే, ఈ పర్యటన ముగిసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి షా పెద్ద ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read Also: Tahawwur Rana: ఎన్ఐఏ కస్టడీలో తహవూర్ రాణా.. నేడు ఈ అంశాలపై ప్రశ్నలు
అయితే, అన్నాడీఎంకే పార్టీలో అంతర్గత చీలికతో వీకే శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు రాజకీయాలకు రజనీకాంత్ దూరం కావడంతో మరోసారి తమిళనాడు రాష్ట్ర పాలిటికిల్స్ లో పన్నీర్ సెల్వం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మొదట్లో నైనార్ నాగేంద్రన్, తమిళిసై సౌందరరాజన్, వానతి శ్రీనివాసన్, అన్నామలై పేర్లు ప్రచారం అవుతున్నాయి. ఇక, ఇప్పటికే తమిళిసై గతంలో ఒకసారి అధ్యక్ష పదవిని నిర్వహించారు.
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..