PM Narendra Modi:ఉజ్జయిని “మహాకాల్ లోక్ కారిడార్”ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra modi dedicates Shri Mahakal Lok to the nation: మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకాల్ లోక్ కారిడార్ మొదటి దశలను ప్రారంభించే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయ వస్త్రధారణలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలో శివుడిని దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియాలు ప్రధాని మోదీ వెంట ఉన్నారు.
Read Also: Dog Missing: తప్పిపోయిన పూజారి శునకం.. సీసీ కెమెరాలు శోధించి పట్టుకున్న పోలీసులు
Also Read
- Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
- Ratna Debnath: 'నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది'.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
- K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
గర్భగుడిలోకి ఒంటరిగా ప్రవేశించిన మోదీ అక్కడి పూజారులతో కలిసి 20 నిమిషాల పాటు పూజల్ని నిర్వహించారు. గర్భగుడిలో రుద్రాక్ష మాల పట్టుకుని 10 నిమిషాల పాటు ధ్యానం చేశారు. పూజలు ముగిసిన తర్వాత గవర్నర్ మంగూభాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు ప్రధాని మోదీ. అంతకుముందు అహ్మదాబాద్ నుంచి ఇండోర్ చేరుకున్న ప్రధాని మోదీకి మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ స్వాగతం పలికారు.
రూ. 856 కోట్ల వ్యయంతో మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టు ‘ మహాకాల్ లోక్ కారిడార్’ మొదటి దశను ప్రారంభించారు. మొదటి దశను రూ.316 కోట్లతో డెవలప్ చేశారు. మహాకాల్ లోక్ కారిడార్ ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. 900 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న కారిడార్, దేశంలోనే అతిపెద్ద కారిడార్లలో ఒకటి. ఇది ప్రసిద్ధ మహాకాళేశ్వర దేవాలయం చుట్టూ రుద్రసాగర్ సరస్సు చుట్టూ విస్తరించి ఉంది.
Ujjain, MP | PM Modi dedicates to the nation Shri Mahakal Lok to the nation. Phase I of the Mahakal Lok project will help in enriching the experience of pilgrims visiting the temple by providing them with world-class modern amenities.
CM Shivraj Singh Chouhan also present. pic.twitter.com/LAZAjErXu1
— ANI (@ANI) October 11, 2022
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?