PM Modi: ఎలాన్ మస్క్తో భేటీ కానున్న ప్రధాని మోడీ..
- యూఎస్ పర్యటనలో బిజీబిజీగా పీఎం మోడీ..
- ట్రంప్తో భేటీకి ముందు మస్క్లో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికా చేరారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇరు దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. సుంకాలు, అక్రమ వలసదారులు, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలు ఇరు దేశాధినేతల చర్చల్లో ముఖ్యాంశాలుగా ఉండబోతున్నాయి.
Read Also: Prudhvi Raj: అందరికీ క్షమాపణలు.. బాయ్ కాట్ కాదు వెల్కమ్ లైలా అనండి!
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ రోజు వైట్హౌజ్లో బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్తో సమావేశం కానున్నారు. ట్రంప్తో భేటీకి ముందే మోడీ, టెస్లా అధినేతతో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ బుధవారం రాత్రి వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. 2015లో ప్రధాని మోడీ శాన్ జోస్లోని టెస్లా ఫెసిలిటీని సందర్శించారు. ప్రస్తుతం మస్క్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
గతంలో మస్క్ భారత్లోకి టెస్లా కార్లను తీసుకురావాలని చూశాడు. ఈ భేటీలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు భారత్లో స్టార్లింక్ విస్తరణ, టెస్లా ప్లాంట్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆప్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(DOGE)కి ఎలాన్ మస్క్ చీఫ్గా ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!