PM Narendra Modi: యుద్ధం లేకపోవడం అంటే శాంతి కాదు.. పాకిస్తాన్కి పరోక్ష హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi to address third ‘No Money for Terror’ meet: ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో భారత్ ఎప్పుడూ దృఢంగా వ్యవహరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సులో అన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు కొత్త ఆర్థిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారని అన్నారు. మేము వేలాది ప్రాణాలను కోల్పోయామని.. అయితే మేము ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. ఒక్క ఉగ్రదాని కూడా మేం తక్కువగా భావించడం లేదని అన్నారు. యూనిఫాం జీరో టాలరెన్స్ అప్రోచ్ కోసం పిలుపునిచ్చారు.
టెర్రర్ ఫైనాన్సింగ్, రిక్రూట్మెంట్ కోసం కొత్త తరం టెక్నాలజీని వినియోగిస్తున్నారని..ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కొన్ని సార్లు మనీలాండరింగ్, ఆర్థిక నేరాలు కూడా తీవ్రవాద నిధులకు సహాయపడుతున్నాయని అన్నారు. అటువంటి దేశాలు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. టెర్రరిజాన్ని అడ్డుకునేందుకు ఐక్యరాజ్యసమితి, ఫైనాన్సియల్ యాక్షన్ ఫోర్స్( ఎఫ్ఏటీఎఫ్) సహాయం చేస్తున్నాయని అన్నారు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
Read Also: Twitter: ట్విట్టర్ ఉద్యోగుల రాజీనామా.. “నేనేం వర్రీ కావడం లేదంటున్న” మస్క్..
ఇదిలా ఉంటే టెర్రిరిజంపై పాకిస్తాన్ కు పరోక్షంగా హెచ్చరికలు పంపారు ప్రధాని నరేంద్రమోదీ. కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని.. ఆ దేశాలు ఒంటరి చేయాలని అన్నారు. యుద్ధం లేకపోవడం అంటే శాంతి ఉందని కాదని అంతర్జాతీయ సంస్థలను ఉద్దేశించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నకిలీ యుద్ధాలు కూడా ప్రమాదకరమైనవి, హింసాత్మకం అయినవని అన్నారు. ఉగ్రవాదంతో పోరాడటం, ఉగ్రవాదులతో పోరాటం చేయడం వేరని ఆయన అన్నారు. ఉగ్రవాదులను ఆయుధాలతో నేలకూల్చవచ్చని.. అయితే ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలంటే పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు. ఉగ్రవాదం మా ఇళ్లలోకి వచ్చే వరకు మేము చూసుకుంటూ ఉండలేమని ప్రధాని పరోక్షంగా ఉగ్రవాదులను హెచ్చరించారు. గతంలో ఏప్రిల్ 2018లో పారిస్ లో, నవంబర్ 2019లో మెల్బోర్న్ లో రెండు సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో మూడో సమావేశం జరగుతోంది. ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలకు ఫండింగ్ నిలిపే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
#WATCH | At 'No Money for Terror’ Conference, PM says, "…Well known that terrorist orgs get money through several sources-one is state support. Certain countries support terrorism as part of their foreign policy. They offer political, ideological & financial support to them…" pic.twitter.com/JwsK8qzVUR
— ANI (@ANI) November 18, 2022
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..