PM Modi: ఈ ఏడాది సాధించిన విజయాలను ఎక్స్లో పోస్టు చేసిన మోడీ
- ఈ ఏడాది సాధించిన విజయాలను ఎక్స్లో పోస్టు చేసిన మోడీ
- అయోధ్య రామమందిరం దగ్గర నుంచి అటల్ సేతు వంతెన వరకు పోస్టు
2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ ఏడాదిలో సాధించిన విజయాలను ప్రధాని మోడీ గుర్తుచేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా సాధించిన ఘనతలను పోస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరం దగ్గర నుంచి ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ సేతు వంతెన వరకు… ఇలా ఎన్నో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించుకున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: January 2024 Movie Roundup: ఇళయరాజా కుమార్తె మృతి.. చిరంజీవికి పద్మ విభూషణ్.. హను-మాన్ పంచాయితీ!
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
2024 సంవత్సరంలో ఎన్నో విజయాలు సాధించామని.. ఇదే ఐక్యతతో పని చేస్తే వికసిత్ భారత్ సాధించడం ఖాయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో సాధించిన పురోగతి, ఐక్యత, వికసిత్ భారత్ వైపు వేసిన అడుగులను గుర్తుచేస్తూ.. ఒక వీడియోను ఎక్స్ ట్విట్టర్లో ప్రధాని మోడీ పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి:Game Changer: గేమ్ ఛేంజెర్ రన్ టైం లాక్.. సెన్సార్ టాక్ షేక్!
ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అతిరథ మహరథులంతా హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక దేశంలోనే టూరిస్ట్ ప్లేస్గా అయోధ్య రికార్డ్ సృష్టిస్తోంది. అతి తక్కువ కాలంలోనే తాజ్మహల్ కంటే ఎక్కువగా అయోధ్యనే సందర్శించినట్లుగా ఇటీవల గణాంకాలు విడుదలయ్యాయి. అలాగే ముంబైలో ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ సేతు వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
Looking back at 2024: A Year of Achievements for India!
Experience the unforgettable moments that marked a year of progress, unity, and steps toward a Viksit Bharat!#2024Rewind#Recap2024#MilestonesOfIndia pic.twitter.com/yn4tqiYoaY
— MyGovIndia (@mygovindia) December 31, 2024
తాజావార్తలు
-
Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
-
Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్లు రద్దు!
-
Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
-
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!