PM Modi: బంగ్లా నుంచి ప్రధాని మోడీకి ఆహ్వానం.. వెళ్లే అవకాశాలు తక్కువే..
- ఈనెల 17న తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారం..
- ప్రధాని నరేంద్రమోడీకి ఢాకా ఆహ్వానం..
- ఫ్రెంచ్ అధ్యక్షుడి పర్యటన కారణంగా మోడీ వెళ్లే అవకాశాలు తక్కువే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ఈ నెల 17న తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగి ఆ దేశ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయం సాధించింది. రెండేళ్ల అనిశ్చితి తర్వాత, ఆ దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇదిలా ఉంటే, తారిఖ్ ప్రమాణస్వీకారానికి దక్షిణాసియా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలకు ఆహ్వానం అందింది.
Read Also: Kakinada Road Accident: గూగుల్ మ్యాప్లో షాట్ కట్ రూట్తో ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి
Also Read
- Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
- PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
- ED Raids: కేరళం రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు..
- Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ ఏంటి..?
ప్రధాని నరేంద్రమోడీని ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా ఢాకా అధికారికంగా ఆహ్వానం పలికింది. బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్లోని సదరన్ ప్లాజాలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేస్తుందని తెలుస్తోంది.తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి 13 దేశాల ప్రభుత్వాధినేతలను ఆహ్వానించారు. ఆహ్వానితుల జాబితాలో భారతదేశం, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు,భూటాన్ ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ హాజరుకాలేదరని తెలుస్తోంది. ఇప్పటికే, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పర్యటన ఖరారు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రధాని మోడీ స్థానంలో కేంద్రమంత్రుల్లో ఒకరు, భారత ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. యూనస్ పరిపాలన కాలంలో భారత్ బంగ్లా సంబంధాలు చిక్కుల్లో పడ్డాయి. యూనస్ పాక్ అనుకూల, భారత వ్యతిరేక విధానాల వల్ల రెండు దేశాల మధ్య దౌత్య ఘర్షణ ఏర్పడింది. ఇప్పుడు, తారిఖ్ రెహ్మాన్ పాలనతో సంబంధాలు గాడిన పడే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
-
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!