AAP: మోదీ నిరక్షరాస్యుడు.. భారత్ కు చదువుకున్న ప్రధాని కావాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aam Aadmi Party: ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీగా రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ద్వేషాన్ని ఆపడానికి, విధానాలు రూపొందించడానికి, ఈ దేశ వ్యవస్థాపకుల కలలను సాకారం చేయడానికి భారతదేశానికి విద్యావంతులైన ప్రధాని అవసరమని ఆప్ ఈ రోజు శ్రీనగర్ లో వ్యాఖ్యానించింది. ‘‘మోదీ హఠావో – దేశ్ బచావో’’ప్రచారాన్ని ప్రారంభించింది ఆప్. ఆ పార్టీ మీడియా కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ నవాబ్ నాసిర్ అమన్ మాట్లాడుతూ.. నిరక్షరాస్యుడు దేశాన్ని నడపలేదని అన్నాడు.
Read Also: Harish Rao : బీజేపీ పాలనలో అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ప్రధాని నరేంద్రమోది నిరక్షరాస్యుడు అని, ఈ దేశానికి విద్యావంతులు ప్రధానిగా ఉండాలని, దేశంలో ద్వేషాన్ని అరికట్టాలని అన్నాడు. పార్టీ విమర్శలను ఎదుర్కొంటోందని, తమను జైళ్లకు కూడా పంపవచ్చని, కానీ నిజాలు చెప్పడం ఆపేయం అని అమన్ అన్నాడు. దేశాన్ని రక్షించాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, మహత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ కలలను సాకారం చేయాంటే నరేంద్రమోదీని గద్దె దించాలని ప్రజలకు సూచించారు. ప్రధాని మోదీ కోర్టులను, ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శించారు. మనం స్వాతంత్య్రం కోసం కొత్త పోరాటం చేయాలని ఆప్ పేర్కొంది.
ప్రతీ ముస్లిం, హిందువు, సిక్కు మంచి విద్య, వైద్యం, శాంతిని పొందాలని కోరుకుంటున్నారని, కానీ నేడు ఈ ప్రభుత్వం బీజేపేతర పార్టీలను ముఖ్యమంత్రులకు ఈడీ సమన్లు జారీ చేస్తుందని, ప్రతిపక్షాలపై దాడులు చేస్తుందని, కానీ వారు బీజేపీలో చేరినప్పుడు మాత్రం ఎలాంటి ఆరోపణలు ఉండవని ఆప్ నేత విమర్శించారు. ప్రభుత్వం కేవలం కొందరు వ్యాపారుల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు అన్నీ బాగానే ఉంటే ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!