PAKISTAN: ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. పాక్ మురిద్ ఏయిర్ బేస్ కూల్చివేత..
- పాక్కు సిందూర్ దెబ్బ గట్టిగానే తగిలింది..
- మురిద్ బేస్లో కమాండ్ అండ్ కంట్రోల్ భవనం కూల్చివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAKISTAN: పాకిస్తాన్కు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తగిలినట్లుంది. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై భీకర దాడులు చేసింది. పాక్, పీఓకే ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించి, వందలాది మంది టెర్రరిస్టుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తే, పాక్ వైమానిక దళానికి చెందిన ఎయిర్బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది.
Read Also: Boost Iron Levels in Summer: సమ్మర్లో ఐరెన్ స్థాయి పెంచే 7 సూపర్ ఫుడ్స్ మీకోసం..
Also Read
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
అయితే, ఇప్పుడు ఆ ఎయిర్ బేసుల్లో పాక్ మరమ్మతులు చేయించుకుంటోంది. కొన్ని ఎయిర్ బేసుల్లో రిపేర్లు సాధ్యమవ్వకపోవడంతో కూల్చివేసుకుంటోంది. నేషనల్ మీడియ కథనం ప్రకారం, ఫిబ్రవరి 28న వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజ్ పరిశీలిస్తే, భారత దాడుల తీవ్రతకు మురిద్ బేస్లో రిపేర్లు సాధ్యం కాలేదని తెలుస్తోంది. గతంలో దెబ్బతిన్న భవానాన్ని కూల్చేసినట్లు కనిపిస్తోంది. చక్వాల్ సమీపంలో ఉన్న ఈ స్థావరం భారత్ చేసిన దాడిలో దారుణంగా దెబ్బతింది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్గా భావిస్తున్న భవనాన్ని ఇప్పుడు కూల్చేశారు.
శాటిలైట్ ఇమేజరీ విశ్లేషకుడు డేమియన్ సైమన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజాగా తీసిన శాటిలైట్ చిత్రాల్లో భవనం ఉన్న చోట ఇప్పుడు ఖాళీ నేల, శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నా్యని అన్నారు. భవనం అంతర్గతంగా తీవ్రంగా దెబ్బతినడంతో మరమ్మతులు సాధ్యం కాలేదని సూచిస్తోందని చెప్పారు. ఇది పాకిస్తాన్ నిర్వహించే డ్రోన్ దాడులకు కమాండ్ సెంటర్గా పనిచేసేది.
తాజావార్తలు
-
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
-
Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
-
Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!