Organ Donation: తను చనిపోయి.. ఐదుగురిని బతికించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తరుచూ మనం అవయవదానం గొప్పతనం గురించి చెబుతుంటాం. అవయవాలను దానం చేయడం వల్ల మరికొంత మందికి పునర్జన్మ ప్రసాదించే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే.. అవయవదానం గొప్పతనం తెలిసేలా చేసింది. పూణేలో ఓ యువతి అవయవదానం చేయడం వల్ల మరో ఐదుగురికి పునర్జన్మ లభించింది. ఇందులో ఇద్దరు ఆర్మీ సైనికులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే పూణేకు చెందిన ఓ యువతి ఇటీవల ఓ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయింది. ప్రమాదానికి గురైన యువతని పూణేలోని కమాండ్ హాస్పిటల్ సదరన్ కమాండ్ కు తీసుకువచ్చే సమయానికే ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో వైద్యులు కుటుంబ సభ్యులను సంప్రదించి.. అవయవదానానికి ఒప్పించారు.
Read Also: Rajanna Sirisilla: విషాదం.. 140 ఆవులు మృతి..! మరో 89 అదృశ్యం..?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
యువతి కుటుంబీకుల అంగీకారంతో కమాండ్ హస్పిటల్ లోని ట్రాన్స్ ప్లాంట్ టీమ్, జోనల్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్, ఆర్మీ ఆర్గాన్ రిట్రీవల్ అండ్ ట్రాన్స్ ప్లాంట్ అథారిటీ వెంటనే ఆర్గాన్ డోనేషన్ కోసం అలర్ట్ అయ్యాయి. జూలై 14,15 తేదీల్లో కిడ్నీలు అవసరమున్న ఇద్దరు ఇండియన్ ఆర్మీ సైనికులుకు మార్పిడి చేశారు. పూణేలోని రూబీ హాల్ క్లినిక్ లో ఓ రోగికి కాలేయం ట్రాన్స్ ప్లాంట్ చేశారు. మరో ఇద్దరికి కళ్లను దానం చేశారు. దీంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు పునర్జన్మ, కంటి చూపును అందించింది ఆ యువతి. చనిపోయి కూడా మరో ఐదుగురిని బతికించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!