INDIA Bloc: రాజ్యసభ ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు
- రాజ్యసభ ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు
- తీర్మానానికి ఇండియా కూటమి పార్టీలు మద్దతు
- 70 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లుగా కాంగ్రెస్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రాజ్యసభ ఛైర్మన్.. ప్రతిపక్షం పట్ల పక్షపాతం చూపిస్తున్నారని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహా ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. తీర్మానం ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీల మద్దతు ఉండాల్సి ఉండగా.. దాదాపు 70 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ ఛైర్మన్పై ఇండియా కూటమి అధికారికంగా అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించిందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఎక్స్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
సభ సెక్రటేరియట్కు కూటమి నేతలు నోటీసు అందించారు. రూల్బుక్ ప్రకారం.. ధన్కర్ను తొలగించే తీర్మానాన్ని సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. ప్రతిపక్షాలకు స్పష్టమైన మెజారిటీ లేనందున ఛైర్మన్ తొలగించే అవకాశం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి, వ్యాపారవేత్త జార్జ్ సోరోస్కు మధ్య సంబంధాలున్నాయనే ఆరోపణలతో సభలో గందరగోళం నెలకొంది. భారతీయ జనతా పార్టీ ఎంపీలు, విపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగడంతో ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడిన కొద్దిసేపటికే అవిశ్వా తీర్మాన నోటీసు సమర్పించారు.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
INDIA Bloc formally submits a no-confidence motion against the Chairman of the Rajya Sabha, tweets Congress MP Jairam Ramesh pic.twitter.com/ZHglcPGD8b
— ANI (@ANI) December 10, 2024
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..