JNU protest: JNUలో ‘‘తుక్డే తుక్డే గ్యాంగ్’’ హల్చల్.. మోడీ, అమిత్ షాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు..
- జేఎన్యూలో తుక్డే తుక్డే గ్యాంగ్స్ హల్చల్..
- ప్రధాని మోడీ, అమిత్ షాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు..
- ఢిల్లీ అల్లర్ల కేసులో షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్లకు నో బెయిల్..
- సుప్రీంకోర్టు తీర్పుపై జేఎన్యూలో కొందరు విద్యార్థుల వ్యతిరేకత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JNU protest: 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) విద్యార్థులు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మరోసారి, జేఎన్యూలో తుక్డే తుక్డే గ్యాంగ్ హల్చల్ చేసింది. ప్రధాని మోడీ, అమిత్ షాలకు జేఎన్యూలో సమాధి తవ్వుతామని విద్వేష వ్యాఖ్యలు చేశారు.
Read Also: Mukesh Ambani: రిలయన్స్కు ట్రంప్ ఎఫెక్ట్.. లక్ష కోట్లు లాస్ అయిన ముఖేష్ అంబానీ
Also Read
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
- UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
సోమవారం రాత్రి జేఎన్యూలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు అదితి మిశ్రా మాట్లాడుతూ.. జనవరి 5, 2020న క్యాంపస్లో జరిగిన హింసను ఖండిస్తూ విద్యార్థులు ప్రతి సంవత్సరం నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని అన్నారు. “నిరసన సమయంలో లేవనెత్తిన నినాదాలన్నీ సైద్ధాంతికమైనవి మరియు ఎవరినీ వ్యక్తిగతంగా దాడి చేయలేదు. అవి ఏ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోలేదు” అని చెప్పింది.
అయితే, దీనిని ఢిల్లీ మంత్రులు ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా ఈ సంఘటనను ఖండించారు మరియు అటువంటి చర్యలకు మద్దతు ఇస్తున్నందుకు ప్రతిపక్షాలను నిందించారు. ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని షర్జీల్ ఇమామ్ మాట్లాడాడని, ఉమర్ ఖలీద్ భారత్ను ముక్కలుగా చేయాలని నినాదాలు చేశారని అన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లలో అతడి ప్రమేయం ఉందని అన్నారు. కొంత మంది జేఎన్యూను తుక్డే తుక్డే గ్యాంగులకు నియలంగా మార్చారరని, రాహుల్ గాంధీ, టీఎంసీ, కమ్యూనిస్టులు ఈ ముఠాలో భాగమే అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.
"मोदी-शाह की कब्र खुदेगी, JNU की धरती पर"
जवाहर लाल यूनिवर्सिटी कैंपस दिल्ली में कल रात उमर खालिद और शरजील इमाम के समर्थन में जुलूस निकाला aur नारेबाजी हुई।#modi #amitshah #jNu #umarkhalid #SharjilImam pic.twitter.com/BwHdSVqw8e
— Rajat Kumar (@rajatrampur22) January 6, 2026
తాజావార్తలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..