JNU protest: JNUలో ‘‘తుక్డే తుక్డే గ్యాంగ్’’ హల్చల్.. మోడీ, అమిత్ షాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు..
- జేఎన్యూలో తుక్డే తుక్డే గ్యాంగ్స్ హల్చల్..
- ప్రధాని మోడీ, అమిత్ షాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు..
- ఢిల్లీ అల్లర్ల కేసులో షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్లకు నో బెయిల్..
- సుప్రీంకోర్టు తీర్పుపై జేఎన్యూలో కొందరు విద్యార్థుల వ్యతిరేకత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JNU protest: 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) విద్యార్థులు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మరోసారి, జేఎన్యూలో తుక్డే తుక్డే గ్యాంగ్ హల్చల్ చేసింది. ప్రధాని మోడీ, అమిత్ షాలకు జేఎన్యూలో సమాధి తవ్వుతామని విద్వేష వ్యాఖ్యలు చేశారు.
Read Also: Mukesh Ambani: రిలయన్స్కు ట్రంప్ ఎఫెక్ట్.. లక్ష కోట్లు లాస్ అయిన ముఖేష్ అంబానీ
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
సోమవారం రాత్రి జేఎన్యూలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు అదితి మిశ్రా మాట్లాడుతూ.. జనవరి 5, 2020న క్యాంపస్లో జరిగిన హింసను ఖండిస్తూ విద్యార్థులు ప్రతి సంవత్సరం నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని అన్నారు. “నిరసన సమయంలో లేవనెత్తిన నినాదాలన్నీ సైద్ధాంతికమైనవి మరియు ఎవరినీ వ్యక్తిగతంగా దాడి చేయలేదు. అవి ఏ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోలేదు” అని చెప్పింది.
అయితే, దీనిని ఢిల్లీ మంత్రులు ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా ఈ సంఘటనను ఖండించారు మరియు అటువంటి చర్యలకు మద్దతు ఇస్తున్నందుకు ప్రతిపక్షాలను నిందించారు. ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని షర్జీల్ ఇమామ్ మాట్లాడాడని, ఉమర్ ఖలీద్ భారత్ను ముక్కలుగా చేయాలని నినాదాలు చేశారని అన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లలో అతడి ప్రమేయం ఉందని అన్నారు. కొంత మంది జేఎన్యూను తుక్డే తుక్డే గ్యాంగులకు నియలంగా మార్చారరని, రాహుల్ గాంధీ, టీఎంసీ, కమ్యూనిస్టులు ఈ ముఠాలో భాగమే అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.
"मोदी-शाह की कब्र खुदेगी, JNU की धरती पर"
जवाहर लाल यूनिवर्सिटी कैंपस दिल्ली में कल रात उमर खालिद और शरजील इमाम के समर्थन में जुलूस निकाला aur नारेबाजी हुई।#modi #amitshah #jNu #umarkhalid #SharjilImam pic.twitter.com/BwHdSVqw8e
— Rajat Kumar (@rajatrampur22) January 6, 2026
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..