Chhattisgarh: కొత్తగా పెళ్లైన జంట.. రిసెప్షన్కు ముందు కత్తిపోట్లతో మృతి.. అసలేం జరిగింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Couple Found Dead: కొత్తగా పెళ్లైన జంట నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన వాళ్లు కానీ, పెళ్లైన తర్వాత రిసెప్షన్ ముందే చనిపోయారు. కత్తిపోట్లకు గురై మరణించినట్లు పోలీస్ విచారణలో తేలింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగింది. ఇద్దరు దంపతులు తమ ఇంట్లోని ఓ గదిలో తీవ్రగాయాలతో శవాలపై కనిపించారు.
Read Also: Revanth reddy: కుక్కల దాడి ఘటన.. మనుషులపట్ల సానుభూతిలేదంటూ రేవంత్ సీరియస్
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అస్లామ్ (24), కహ్కషా బానో (22) ఆదివారం వివాహం చేసుకున్నారు మరియు వారి వివాహ రిసెప్షన్ మంగళవారం రాత్రి జరగాల్సి ఉంది. దంపతులతో పాటు ఇతర బంధువలు అంతా ఫంక్షన్ కు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో వరుడి తల్లి వధువు అరుపులు వని అక్కడి చేరుకుంది. అయితే గది లోపల నుంచి తాళం వేసి ఉంది. కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా.. రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో దంపతులు పడి ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
తలుపులు బద్దలు కొట్టి సంఘటన స్థలంలోని మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు. కత్తిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే భార్యభర్తల మధ్య వాగ్వాదం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా భర్త, భార్యపై కత్తితో దాడి చేసి, ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హత్య, ఆత్మహత్యకు సంబంధించిన కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!