Naveen Patnaik: విపక్షాల కూటమిలో చేరబోం.. ఒంటరిగానే పోటీ.. నితీష్ కుమార్కు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధినేత విపక్షాల పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ విపక్షాలతో కలిసి పోటీ చేయమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీ ఒంటరిగానే పోలీ చేస్తుందని ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని డిమాండ్ల గురించి ప్రధాని మోడీని కలిసినట్లు చెప్పారు.
Read Also: Italy: మిలన్ నగరంలో భారీ పేలుడు.. అగ్నికి ఆహుతైన కార్లు..
Also Read
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
పూరీలో ఏర్పాటు చేయాల్సిన అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఆయన మాట్లాడినట్లు వెల్లడించారు. భువనేశ్వర్ లో ఇప్పటికే విమాన ట్రాఫిక్ పెరిగిందని, అందుకే విస్తరణ గురించి మాట్లాడినట్లు చెప్పారు. ప్రధాని సాయం చేస్తానని మాటిచ్చారన్నారు. నాకు తెలిసినంత వరకు థర్డ్ ఫ్రంట్ అనేది వచ్చే అవకాశం లేదని నవీన్ పట్నాయక్ అన్నారు.
ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిశా వెళ్లి సీఎం నవీన్ పట్నాయక్ ని కలిశారు. ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. ఈ చర్చల అనంతరం తమ మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని నవీన్ పట్నాయక్ అన్నారు. అయితే నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను కూడగట్టి, వాటి మధ్య ఐక్యత కోసం కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీని, బీజేపీ ఎదుర్కోవాలంటే విపక్షాల ఐక్యత ముఖ్యం అని చెబుతున్నారు. తాజాగా గురువారం ఆయన మహారాష్ట్ర వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేని కలిశారు. కాగా నవీన్ పట్నాయక్ విపక్షాలతో కలిసి పోటీ చేయమని ప్రకటించడం నితీష్ కుమార్ కు షాక్ తగిలేలా చేసింది.
తాజావార్తలు
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!