Rajouri: రాజౌరి మిస్టరీ మరణాల వెనక విష పదార్థాలు.. బ్యాక్టీరియా, వైరస్ కాదు..
- జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో మిస్టరీ మరణాలు..
- నెలన్నర వ్యవధిలో 17 మంది మృతి..
- బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు కారణం కాదన్న కేంద్రమంత్రి..
- మరణాల వెనక విషపూరిత పదార్థాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajouri: జమ్మూ కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో మిస్టరీ మరణాలు కలవరపెడుతున్నాయి. గత నెల రోజులుగా 17 మంది ప్రాణాలను బలిగొన్న ఈ మిస్టరీకి బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు కారణం కాదని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం చెప్పారు. మిస్టరీ ఇన్ఫెక్షన్ వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే వాదనని ఆయన తోసిపుచ్చారు. డిసెంబర్ 7 నుండి జనవరి 19 వరకు జరిగిన ఈ మరణాలు రాజౌరిలోని మారుమూల బాధాల్ గ్రామంలోని మూడు కుటుంబాలలో సంభవించాయి.
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్కు కాసుల వర్షం
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
ఈ మరణాలకు బ్యాక్టీరియా, వైరస్ కాదని పరీక్షల్లో తేలింది. అయితే, కొన్ని విషపూరిత పదార్థాలను గుర్తించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఇవి ఏమిటనేది నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఏదైనా కుట్ర ఉందని తెలిస్తే చర్యలు తీసుకుంటాని మంత్రి హామీ ఇచ్చారు. బుధవారం నుంచి బాధిత గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సమావేశాలను నిషేధించారు. మరణించిన కుటుంబాల దగ్గరి బంధువులు, మరో నలుగురు గ్రామస్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అనుమానాస్పద మరణాలను పరిశోధించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 11 మంది సభ్యుల అంతర్-మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. జ్వరం, నొప్పి, వికారం, తీవ్రమైన చెమట, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలను రోగులు నివేదించారు. తరచుగా ఆసుపత్రిలో చేరిన కొన్ని రోజుల్లోనే మరణానికి సంభవించాయి. బాధిత కుటుంబాల ఇళ్లలోని ఆహార పదార్థాలను అధికారం స్వాధీనం చేసుకుని పరీక్షించాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.
తాజావార్తలు
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
-
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!