Mukhtar Ansari: ముఖ్తార్ అన్సారీ మరణించింది గుండెపోటుతోనే.. “స్లో పాయిజన్” వాదన నేపథ్యంలో శవపరీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukhtar Ansari: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ ముఖ్తార్ అన్సారీ జైలులో మరణించాడు. దాదాపుగా 60కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిని జైలులో స్పృహ తప్పిపోయిన స్థితిలో సిబ్బంది గుర్తించి, హుటాహుటిని బండలోని రాణి దుర్గావతి వైద్య కళాశాలకు తరలించగా, గురువారం రాత్రి మరణించాడు. అయితే, అతడిపై స్లో పాయిజన్ అటాక్ జరిగిందని, అతడి కొడుకు, కుటుంబ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో తాజాగా వచ్చిని అటాప్సీ రిపోర్ట్ కీలక విషయాన్ని వెల్లడించింది. ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతోనే మరణించినట్లు ధ్రువీకరించింది.
Read Also: MK Stalin: “మోడీ కళ్లు కూడా ఆయన కన్నీళ్లను నమ్మవు”.. ప్రధానిపై స్టాలిన్ కామెంట్స్..
Also Read
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
ఉత్తర్ ప్రదేశ్ మావు నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలిచిన ఈ మాజీ ఎమ్మెల్యేపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. ముఖ్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీ తన తండ్రికి జైలులో స్లో పాయిజనింగ్కి గురయ్యాడని ఆరోపించాడు. అతనికి ఢిల్లీలోని ఎయిమ్స్లో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. బండాలోని స్థానిక పరిపాలను, వైద్య వ్యవస్థపై తమకు తమకు నమ్మకం లేదని చెప్పారు.
శుక్రవారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో ముఖ్తార్ అన్సారీ గుండెపోటు(మయోకార్డియల్ ఇన్ఫార్షన్) వల్ల మరణించినట్లు తెలిపింది. ఐదుగురు వైద్యులతో కూడిన బృందం శవపరీక్ష నిర్వహించింది. రాణి దుర్గావతి మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం నిర్వహించినప్పుడు అతని చిన్న కుమారుడు ఉమర్ అన్సారీ అక్కడే ఉన్నాడు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని బండాల నుంచి సొంత జిల్లా ఘాజీపూర్కి తీసుకెళ్లారు. శనివారం ఉదయం అతడి అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు.
తాజావార్తలు
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?