PM Modi: ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మోడీ
- ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మోడీ
- ఫొటోలను ఎక్స్లో పోస్టు చేసిన ప్రధాని
- 140 కోట్ల భారతీయుల కల నెరవేర్చాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ నుంచి ఒలింపిక్స్ క్రీడల కోసం పారిస్ వెళ్తున్న క్రీడాకారులకు ప్రధాని మోడీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోడీని క్రీడాకారులు కలిశారు. ప్రధానితో గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో పీటీ ఉష, గోపీచంద్, కోచ్లు, క్రీడాకారులు ఉన్నారు. వారితో దిగిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!

అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేసి భారతదేశాన్ని గర్వించేలా చేస్తారని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. క్రీడాకారుల విజయం 140 మంది భారతీయులకు ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. పారిస్కు వెళ్తున్న బృందంతో ఫొటోలు దిగి వారిని ఉత్తేజ పరిచారు.

2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడలకు పారిస్ ప్రధాన ఆతిథ్య నగరం కాగా.. ఫ్రాన్సులో మరో 16 నగరాలు, ఫ్రెంచ్ ఓవర్సీస్ భూభాగంలో ఒకటైన తహితీలు ఉప ఆతిథ్య నగరాలుగా ఉన్నాయి.

2017 సెప్టెంబరు 13న పెరూలోని లిమాలో జరిగిన 131వ సెషన్లో పారిస్కు ఆతిథ్య హక్కు లభించింది. పారిస్, లాస్ ఏంజిల్స్ నగరాలకు ప్రాధాన్యత లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ రెండు నగరాలకు ఏకకాలంలో 2024, 2028 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను ప్రదానం చేసింది. ఈ ఒలింపిక్ పోటీల్లో కొత్తగా బ్రేక్ డ్యాన్స్ ఆట చేరనుంది. IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్ అధ్యక్షతన జరిగే చివరి ఒలింపిక్ క్రీడలు ఇవే.
Interacted with our contingent heading to Paris for the @Olympics. I am confident our athletes will give their best and make India proud. Their life journeys and success give hope to 140 crore Indians. pic.twitter.com/OOoipJpfUb
— Narendra Modi (@narendramodi) July 4, 2024
है हम तैयार💪
आज आदरणीय प्रधानमंत्री @NarendraModi जी ने पेरिस ओलंपिक जाने वाले खिलाड़ियों के साथ संवाद किया उनका हौसला बढ़ाया और शुभकामनाएं दी।
हमारे खिलाड़ी देश का नाम रोशन करने के लिए तैयार हैं। हमें आप सभी पर गर्व है। 🇮🇳#Cheer4Bharat pic.twitter.com/gaWDZs51N3
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 4, 2024
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!