PM Modi: ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మోడీ
- ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మోడీ
- ఫొటోలను ఎక్స్లో పోస్టు చేసిన ప్రధాని
- 140 కోట్ల భారతీయుల కల నెరవేర్చాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ నుంచి ఒలింపిక్స్ క్రీడల కోసం పారిస్ వెళ్తున్న క్రీడాకారులకు ప్రధాని మోడీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోడీని క్రీడాకారులు కలిశారు. ప్రధానితో గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో పీటీ ఉష, గోపీచంద్, కోచ్లు, క్రీడాకారులు ఉన్నారు. వారితో దిగిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన

అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేసి భారతదేశాన్ని గర్వించేలా చేస్తారని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. క్రీడాకారుల విజయం 140 మంది భారతీయులకు ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. పారిస్కు వెళ్తున్న బృందంతో ఫొటోలు దిగి వారిని ఉత్తేజ పరిచారు.

2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడలకు పారిస్ ప్రధాన ఆతిథ్య నగరం కాగా.. ఫ్రాన్సులో మరో 16 నగరాలు, ఫ్రెంచ్ ఓవర్సీస్ భూభాగంలో ఒకటైన తహితీలు ఉప ఆతిథ్య నగరాలుగా ఉన్నాయి.

2017 సెప్టెంబరు 13న పెరూలోని లిమాలో జరిగిన 131వ సెషన్లో పారిస్కు ఆతిథ్య హక్కు లభించింది. పారిస్, లాస్ ఏంజిల్స్ నగరాలకు ప్రాధాన్యత లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ రెండు నగరాలకు ఏకకాలంలో 2024, 2028 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను ప్రదానం చేసింది. ఈ ఒలింపిక్ పోటీల్లో కొత్తగా బ్రేక్ డ్యాన్స్ ఆట చేరనుంది. IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్ అధ్యక్షతన జరిగే చివరి ఒలింపిక్ క్రీడలు ఇవే.
Interacted with our contingent heading to Paris for the @Olympics. I am confident our athletes will give their best and make India proud. Their life journeys and success give hope to 140 crore Indians. pic.twitter.com/OOoipJpfUb
— Narendra Modi (@narendramodi) July 4, 2024
है हम तैयार💪
आज आदरणीय प्रधानमंत्री @NarendraModi जी ने पेरिस ओलंपिक जाने वाले खिलाड़ियों के साथ संवाद किया उनका हौसला बढ़ाया और शुभकामनाएं दी।
हमारे खिलाड़ी देश का नाम रोशन करने के लिए तैयार हैं। हमें आप सभी पर गर्व है। 🇮🇳#Cheer4Bharat pic.twitter.com/gaWDZs51N3
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 4, 2024
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!