BJP: ‘‘నిర్మమతా బెనర్జీ’’, ఆమె విధ్వంసకురాలు.. రాజీనామాకు బీజేపీ డిమాండ్..
- కోల్కతా డాక్టర్ ఘటనలో సీఎం మమతా బెనర్జీపై విమర్శలు..
- మమతా సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్..
- ఆమె అరాచకవాది.. విధ్వంసకురాలు అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల యువ వైద్యురాలి అత్యాచారం-హత్యపై నిరసనలు ఇప్పటికీ దేశాన్ని కదిలిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని , పోలీసు వ్యవస్థపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష బీజేపీ, సీపీఎంల నుంచి సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
Also Read
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
బీజేపీ మమతా బెనర్జీని ‘‘నిర్మమతా బెనర్జీ’’గా పేర్కొంది. ఈ భయంకరమైన సంఘటన తర్వాత ఆమె పేరు మార్చాలని దుయ్యబట్టింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ‘విధ్వంసకురాలి’’గా మారారని అన్నారు. ఆమె తన దుశ్చర్యలతో సమాజానికి సేవ చేస్తున్న ఒక మహిళా డాక్టర్ గౌరవాన్ని నాశనం చేశారని అన్నారు. మమతా బెనర్జీని ‘‘చట్టపాలనని నాశనం చేసే వ్యక్తి’’ అంటూ పేర్కొన్నారు. ‘‘అరాచకవాది మమతా బెనర్జీ. ఈ క్రూరమైన నేరంలో ఆమె సాక్ష్యాధారాలను నాశనం చేసింది..ఆమె తప్పిదాలు చర్యలు మన దేశ రాజ్యాంగాన్ని నాశనం చేశాయి’’ అని అన్నారు.
విద్యార్థుల్ని రక్షించడమే పనిగా పెట్టుకున్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ని మమత కాపాడుతున్నారని ఆరోపించారు. ‘‘ఆమె ఒక మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా నాశనం చేసింది. ఆమె రక్షిస్తానని ప్రమాణం చేసిన రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసింది. ఆమె చట్టం యొక్క పాలనను నాశనం చేస్తోంది మరియు చివరకు కేసులో సాక్ష్యాలను నాశనం చేస్తోంది’’ అని మండిపడ్డారు.
తాజావార్తలు
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?