Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
- టీఎంసీ 200కు పైగా స్థానాల్లో గెలుస్తుంది..
- స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
- గెలుపుపై ధీమా వ్యక్తం చేసి మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తాము 200కు పైగా సీట్లను గెలుచుకోబోతున్నామని చెప్పారు. స్టాక్ మార్కెట్ను తారుమారు చేయడానికే ఎగ్జిట్ పోల్స్ అంటూ ఆరోపణలు వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆమె కొట్టిపారేశారు.
Read Also: China-Pakistan: పాకిస్తాన్కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్కు ముప్పు..
Also Read
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
ఓట్ల లెక్కింపుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పోరాడిన టీఎంసీ కార్యకర్తల్ని అభినందించారు. టీఎంసీ 200కు పైగా సీట్లలో గెలుస్తుందని పార్టీ సభ్యులతో ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్ను ప్రభావితం చేయడానికి ఎగ్జిట్ పోల్స్ను సాధనంగా ఉపయోగించుకున్నట్లు ఆమె ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ 2021, 2024లో కూడా ఇదే చేశారని అన్నారు.
ఎన్నికల సమయంలో బెంగాల్ వ్యాప్తంగా మోహరించిన కేంద్ర బలగాలపై కూడా మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర బలగాలు క్రూరంగా వ్యవహరించాయని ఆరోపించారు. ఓటర్లు, ముఖ్యంగా మహిళల్ని భయపెట్టేందుకు బీజేపీ కేంద్ర బలగాలను వాడుకుందని మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. మీడియాలోని ఒక వర్గం కూడా బీజేపీకి సహకరిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
-
Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
-
Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!