Maharashtra: స్కూల్లో విద్యార్థులు డమ్మీ ఫైటింగ్.. ఓ టీచర్ ఏం చేసిందంటే..! వీడియో వైరల్
- స్కూల్లో విద్యార్థులు డమ్మీ ఫైటింగ్
- పరుగెత్తుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్లిన టీచర్
- సర్ఫ్రైజ్ చేసిన విద్యార్థులు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువులు.. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేవారు. బంగారు భవితకు బాటలు వేసేవారు. పిల్లలు.. తల్లిదండ్రుల తర్వాత.. ఎక్కువగా గడిపేది ఉపాధ్యాయుల మధ్యనే. అందుకే విద్యార్థులకు-టీచర్ల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. అంతేకాకుండా గురువులే మార్గదర్శకులు. అయితే ఇదంతా ఎందుకంటారా? సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా మహారాష్ట్రలో జరిగిన సంఘటన తాజాగా వైరల్గా మారింది.
ఇది కూాడా చదవండి: Jr NTR: డైరెక్టర్ గారూ.. నాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయండి.. ఎన్టీఆర్ అభ్యర్ధన!!
Also Read
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్కు విద్యార్థులంతా ఓ సర్ఫ్రైజ్ ఇవ్వాలనుకున్నారు. అంతే ఒక చక్కటి ఫ్లాన్ వేశారు. క్లాస్ రూమ్లో విద్యార్థులు డమ్మీ ఫైటింగ్కు దిగారు. ఈ విషయం కాస్త ఉపాధ్యాయురాలికి తెలిసింది. అంతే ఆగమేఘాలపై క్లాస్ రూమ్లోకి పరుగెత్తుకుంటూ దూసుకొచ్చింది. విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు ఆశ్చర్యానికి గురిచేశారు. ఆమెకు చీర్స్, పుష్పగుచ్ఛం, చప్పట్లతో స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో 54 మిలియన్ల వీక్షించారు. కరాడ్లోని జయవంత్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సర్గం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
ఇది కూాడా చదవండి: Bribe: ఏసీబీ వలకు చిక్కిన ఎంఈవో.. రూ.2లక్షలు లంచం తీసుకుంటూ..
ఇదంతా విద్యార్థుల ఆశ్చర్యకరమైన వేడుకలో భాగమని ఆమె గ్రహించడంతో ఉపాధ్యాయుని ఆనందం వ్యక్తం చేసింది. చిరునవ్వుతో కరిగిపోయింది. టీచర్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తు్న్నారు. శెభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను మీరు చూసేయండి.
తాజావార్తలు
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!