Maharashtra: జూలై 2,3 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. శివసేన నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ పెట్టినప్పటి నుంచి సినిమాను తలపించే ట్విస్టులతో రాజకీయం రసవత్తంగా సాగింది. ఓ వైపు ఉద్ధవ్ ఠాక్రే, శరత్ పవార్, మరో వైపు ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే ఇలా రెండు వర్గాల మధ్య ఎత్తులు పైఎత్తుల మధ్య అధికారం దోబూచులాడింది. చివరకు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ మద్దతుతో సీఎం పీఠాన్ని అధిష్టించారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టారు.
అనేక కీలక పరిణామాల మధ్య గురువారం ఏక్ నాథ్ షిండే అధికారం చేపట్టారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ కూటమికి చెందిన 120 ఎమ్మెల్యేలతో పాటు తమకు మరో 50 మంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. బాలాసాహెబ్ ఠాక్రే శివసైనికుడు సీఎం అయ్యాడని షిండే అన్నారు. ముందుగా ప్రభుత్వానికి దూరంగా ఉంటా అని ప్రకటించిన ఫడ్నవీస్, ఢిల్లీ బీజేపీ పెద్దల సూచనలతో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read
- Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
- Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
- IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
- Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
ఇదిలా ఉంటే జూన్ 2, 3 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్పీకర్ స్థానానికి ఎన్నికలు జరగడంతో పాటు షిండే, ఫడ్నవీస్ సర్కార్ బల నిరూపణ పరీక్ష జరగనుంది. స్పీకర్ గా నానా పటోలే రాజీనామా చేసిన తర్వాత ఏడాది కాలంగా మహారాష్ట్ర స్పీకర్ పదవి ఖాళీగా ఉంది.
తాజావార్తలు
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!