Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో ఆరు రోజుల ప్రత్యేకతలు ఇవే..?
- యూపీలోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13న ప్రారంభంకానున్న మహా కుంభమేళా..
- 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించనున్న భక్తులు..
- మహా కుంభమేళాలోని ఆరు రోజులకు ప్రత్యేకతలు ఉన్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela 2025: ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13వ తేదీన ప్రారంభంకానున్న మాహా కుంభమేళాపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని కోట్లాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సుమారు 45 రోజుల పాటు ఈ మహా కుంభమేళా జరగబోతుంది. అయితే, ఈ కుంభమేళాలో ఆరు రోజులకు ప్రత్యేకతలు ఉన్నాయి.
Read Also: Syria: సిరియాలో గవర్నమెంట్ ఉద్యోగులకు 400 శాతం జీతాల పెంపు..
Also Read
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
అయితే, ఈ కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం వస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ సమయంలోనే నదుల నీరు అమృతం లాగా స్వచ్ఛంగా మారుతుందని హిందువులు నమ్ముతారు. ఈ కుంభమేళా సమయంలో స్నానం చేయడంతో సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఇక, ఈ కుంభమేళాలో రాయల్ స్నానానికి ప్రత్యేకలు ఉన్నాయి.. గంగా, యమునా, సరస్వతి నదులు ప్రయాగ్రాజ్ లో కలుస్తాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. మత విశ్వాసాల ఆధారంగా ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.
Read Also: Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పాదయాత్ర భక్తులకు ఈవో శుభవార్త!
కుంభమేళాలో ప్రత్యేకమైన రోజులు ఇవే..
* మొదటి రోజు స్నానం 13 జనవరి 2025న పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు.
* రెండో రోజు స్నానం మకర సంక్రాంతి 14 జనవరి 2025న చేస్తారు.
* మూడో రోజు స్నానం 2025 జనవరి 29న మౌని అమావాస్య రోజున చేయాలి.
* నాల్గవ రోజు స్నానం బసంత్ పంచమి, 3 ఫిబ్రవరి 2025న చేస్తారు.
* ఐదవ రోజు స్నానం మాఘ పూర్ణిమ, 12 ఫిబ్రవరి 2025 రోజున చేయాలి.
* ఇక, 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాటి చివరి రోజు స్నానం చేస్తారు.
తాజావార్తలు
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!