Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో ఆరు రోజుల ప్రత్యేకతలు ఇవే..?
- యూపీలోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13న ప్రారంభంకానున్న మహా కుంభమేళా..
- 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించనున్న భక్తులు..
- మహా కుంభమేళాలోని ఆరు రోజులకు ప్రత్యేకతలు ఉన్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela 2025: ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13వ తేదీన ప్రారంభంకానున్న మాహా కుంభమేళాపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని కోట్లాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సుమారు 45 రోజుల పాటు ఈ మహా కుంభమేళా జరగబోతుంది. అయితే, ఈ కుంభమేళాలో ఆరు రోజులకు ప్రత్యేకతలు ఉన్నాయి.
Read Also: Syria: సిరియాలో గవర్నమెంట్ ఉద్యోగులకు 400 శాతం జీతాల పెంపు..
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
అయితే, ఈ కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం వస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ సమయంలోనే నదుల నీరు అమృతం లాగా స్వచ్ఛంగా మారుతుందని హిందువులు నమ్ముతారు. ఈ కుంభమేళా సమయంలో స్నానం చేయడంతో సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఇక, ఈ కుంభమేళాలో రాయల్ స్నానానికి ప్రత్యేకలు ఉన్నాయి.. గంగా, యమునా, సరస్వతి నదులు ప్రయాగ్రాజ్ లో కలుస్తాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. మత విశ్వాసాల ఆధారంగా ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.
Read Also: Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పాదయాత్ర భక్తులకు ఈవో శుభవార్త!
కుంభమేళాలో ప్రత్యేకమైన రోజులు ఇవే..
* మొదటి రోజు స్నానం 13 జనవరి 2025న పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు.
* రెండో రోజు స్నానం మకర సంక్రాంతి 14 జనవరి 2025న చేస్తారు.
* మూడో రోజు స్నానం 2025 జనవరి 29న మౌని అమావాస్య రోజున చేయాలి.
* నాల్గవ రోజు స్నానం బసంత్ పంచమి, 3 ఫిబ్రవరి 2025న చేస్తారు.
* ఐదవ రోజు స్నానం మాఘ పూర్ణిమ, 12 ఫిబ్రవరి 2025 రోజున చేయాలి.
* ఇక, 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాటి చివరి రోజు స్నానం చేస్తారు.
తాజావార్తలు
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!