Lok Sabha: మోడీ ప్రసంగ సమయంలో రాహుల్ మొబైల్ వాచ్.. స్పీకర్ రియాక్షన్ ఇదే..!
- శనివారం లోక్సభలో భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవంపై చర్చ
- గంట 50 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోడీ
- మోడీ ప్రసంగ సమయంలో మొబైల్ చూస్తూనే ఉన్న రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ విచిత్రంగా ప్రవర్తించారు. ప్రధాని మోడీ పార్లమెంట్లో ప్రసగించిన సమయంలో మొబైల్ చూడడంలో మునిగిపోయారు. మోడీ ప్రసంగించినంత సేపు ఫోన్ చూస్తూనే ఉన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. పదే పదే స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఇది కూడా చదవండి: Mollywood 2024 : ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించిన మాలీవుడ్
Also Read
శనివారం లోక్సభలో భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవంపై చర్చ జరిగింది. చర్చ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చారు. ఏకధాటిగా ప్రధాని మోడీ గంట 50 నిమిషాల పాటు ప్రసంగించారు. మోడీ ప్రసంగించినంత సేపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్ చేస్తూనే ఉన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా పదే పదే హెచ్చరించినట్లుగా సమాచారం అందుతుంది. సభలో ఫోన్ వాడొద్దని రాహుల్కి స్పీకర్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bollywood : హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో ఛాన్స్ కొట్టేసిన భామ
రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం జరిగిన చర్చలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ తన ఫోన్ను సభలో ఉపయోగించవద్దని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం పదే పదే కోరారు. ముందు వరుసలో కూర్చున్న రాహుల్.. పరధ్యానంగా ఉన్నట్లుగా కనిపించారు. తరచూ ఫోన్ని చెక్ చేస్తూనే ఉన్నారు. సహా ఎంపీలతో కబుర్లు చెబుతూనే ఉన్నట్లు కనిపించారు. ప్రియాంక గాంధీ వాద్రా మాత్రం హెడ్ఫోన్లో ప్రధాని ప్రసంగాన్ని వింటూ కనిపించారు.
ఇది కూడా చదవండి: Roasted Almonds: కాల్చిన బాదంపప్పును తినండి.. ఈ సమస్యలకు గుడ్ బై చెప్పండి
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!